Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరు మారిపోయింది..
      #Top Story

      రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరు మారిపోయింది..

      రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. ఇప్పటి వరకు రాజీవ్‌ ఖేల్‌రత్నగా ఉన్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు పేర్కొన్నారు ప్రధాని మోడీ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. కాగా, ఖేల్ రత్న…
    • ఆర్టికల్‌ 370 రద్దుకు రెండేళ్లు.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?
      #Top Story

      ఆర్టికల్‌ 370 రద్దుకు రెండేళ్లు.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

      భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : భవిష్యత్తులో డిజిటల్ కరెన్సీ
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : భవిష్యత్తులో డిజిటల్ కరెన్సీ

    • ‘ఈ-రూపీ’ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
      #జాతీయం

      ‘ఈ-రూపీ’ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

      నగదు లావాదేవీలకు క్రమంగా స్వస్తి చెబుతూ.. డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు అడుగులు వేస్తోంది భారత్.. ఇక, డిజిటల్‌ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఎల‌క్ట్రానిక్ వోచ‌ర్ ఈ-రూపీని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ… వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈరూపీ వోచ‌ర్‌ను రిలీజ్ చేశారు ప్రధాని… డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పార‌ద‌ర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా న‌గ‌దును…
    • ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!
      #Top Story

      ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
    • పెగాస‌స్‌, మోడీపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      పెగాస‌స్‌, మోడీపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు…

      పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు పెగాస‌స్ అంశం దేశాన్ని అతలాకుత‌లం చేసింది. పెగాస‌స్ స్పేవేర్‌తో దేశంలోని ప్ర‌ముఖుల‌పై కేంద్రం నిఘా ఉంచింద‌ని పలు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో చర్చించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది.  పెగాస‌స్ అంశం చ‌ర్చ‌కు తీసుకురాకుండా మిగ‌తా అంశాల‌ను చ‌ర్చించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ  కానీ, అందుకు ప్ర‌తిప‌క్షాలు…
    • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..
      #Top Story

      విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..

      విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
    • ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…

      బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపిక‌య్యాక మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్లారు.  ఢిల్లీలో ప్ర‌ధాని మోడితో స‌హా అనేక మంది నేత‌ల‌తో దీదీ భేటీ కాబోతున్నారు.  కొద్ది సేప‌టి క్రిత‌మే బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు.  రాష్ట్రానికి రావాల్సిన వ‌ర‌ద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు త‌దిత‌ర విష‌యాల‌పై ఆమె ప్ర‌ధానితో చ‌ర్చించారు.  ప్ర‌స్తుతం దేశాన్ని పెగాస‌స్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్న‌ది.  దీనిపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చ‌ర్చ…
    • హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!
      #జాతీయం

      హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!

      ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్‌లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…
    • మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!
      #Top Story

      మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!

      దేశ రాజ‌కీయాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.  ప‌శ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌త బెన‌ర్జీ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిసారించారు.  మోడీని ఎదుర్కొనేందుకు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నారు.  అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు క‌లిపి పోటీ చేస్తుండేవి.  కానీ, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త ఒక్క‌రే త‌ల‌పడ్డారు. గ‌తంలో వ‌చ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…
    ←1…409410411412413…420→

తాజావార్తలు

  • MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..

  • New Labour Codes 2026 India: హడావిడిగా అమల్లోకి కొత్త చట్టం..! తగ్గిపోనున్న టేక్‌ హోం శాలరీ.. కానీ..!

  • PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..

  • Indian Navy Agniveer Recruitment 2026: 10th పాస్ అయినవారికి గొప్ప అవకాశం.. ఇండియన్ నేవీలో మ్యూజిషియన్‌గా చేరండి!

  • Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions