ఈ మధ్య కాలంలో రేబిస్ మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కుక్క పిల్ల గీరితే ఏమవుతుందిలే అని కొందరు నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పొతున్నారు. గతంలో ఓ కబడ్డీ ప్లేయర్ చిన్న కుక్క పిల్ల కరిస్తే.. నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కొల్పోయాడు. రెండు రోజుల క్రితం రేబిస్ తో చిన్న బాలుడు చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారంలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ…
పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా…
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
A Woman gifted gold chain to her pet Dog : చాలామంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వారు తమ స్వంత భద్రత కోసమే కాకుండా.. వారి కుటుంబంలోని ఇతర సభ్యుల వలె వాటిని ప్రేమిస్తారు. ప్రతినెలా వేల రూపాయలు వెచ్చించి వాటిని అపురూపంగా పెంచేవారు ఎందరో. కుక్కలు ఎప్పుడూ తమ యజమానికి విధేయంగా ఉంటాయని అంటారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన…
కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంట్లో ఏం సమస్యలున్నాయో.. ఏమో తెలియదు గానీ కుటుంబ యజమాని కసాయిగా మారిపోయి ఫ్యామిలీ మెంటర్స్ను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ దారుణం పంజాబ్లో చోటుచేసుకుంది.
పెంపుడు కుక్కలతో చాలా మందికి ఎంతో అనుబంధం ఉంటుంది. ఎంత అంటే.. ప్రాణం కంటే ఎక్కువని చెప్పొచ్చు. పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే.. పెంపుడు కుక్క చనిపోయిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని యమునానగర్ లో చోటు చేసుకుంది. బాలిక మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అనంతరం.. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తన పెంపుడు కుక్క మరణానికి కారణమైన నిందితుడిపై తర్వగా చర్యలు తీసుకునేలా విచారణ చేపట్టాలని బాలీవుడ్ నటి అయేషా జుల్కా బొంబే హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల క్రితం ఆమె పెంపుడు కుక్కను కేర్టేకర్ చంపేశాడు.
శునకాలు.. విశ్వానికి మారుపేరులా ఉంటాయి. ఒక్కసారి దానికి తిండి పెడితే ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుని ప్రేమ కురిపిస్తుంది. ఇక పెంపుడు కుక్కలకు అయితే యజమానితో ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క క్షణంగా కూడా తన యజమానిని వదిలి ఉండలేవు. ఇక చాలా రోజుల తర్వాత కనిపిస్తే మాత్రం మీదకి ఎగబడుతూ ప్రేమను కురిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో అవి చేసే పనులతో మనుషులు సర్ప్రైజ్ చేస్తుంది. అంతలా తెలివిని ప్రదర్శించి…
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు కుక్క వైట్ హౌజ్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 10సార్లు సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని వైట్హౌజ్ నుంచి తరలించారు. తరచూ వైట్ హౌజ్ బధ్రతా సిబ్బందిని కరుస్తూ అది వార్తల్లో నిలిచింది. తాజాగా యూరప్ అధ్యక్షురాలి పెంపుడు శునకం కూడా వార్తల్లో నిలిచింది. మాల్డోవా అధ్యక్షురాలు మైయా సందు పెంపుడు కుక్క ఏకంగా ఆస్ట్రియా ప్రధానినే కరిచింది. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్…