Punjab: కుటుంబ సభ్యుల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య
- కుటుంబ సభ్యుల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య
- పంజాబ్లోని బర్నాలా జిల్లాలో ఘటన
- నిందితుడు దీర్ఘకాలిక డిప్రెషన్తో బాధపడుతున్నట్లుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంట్లో ఏం సమస్యలున్నాయో.. ఏమో తెలియదు గానీ కుటుంబ యజమాని కసాయిగా మారిపోయి ఫ్యామిలీ మెంటర్స్ను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ దారుణం పంజాబ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: NTA: నీట్-యూజీ రీ ఎగ్జామ్ పూర్తి.. 1563 మంది అభ్యర్థులకు గానూ.. 813 మంది హాజరు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పంజాబ్లోని బర్నాలా జిల్లాలో ఓ వ్యక్తి తల్లి బల్వంత్ కౌర్ను, కుమార్తె నిమ్రత్ కౌర్ను, పెంపుడు కుక్కను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆదివారం పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం రామరాజ్య కాలనీలోని ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్బీర్ మాన్ అనే వ్యక్తి.. తొలుత తన 21 ఏళ్ల కుమార్తెను కాల్చి చంపాడు. అనంతరం అతని 85 ఏళ్ల తల్లిని.. పెంపుడు కుక్కను చంపాడు. అటు తర్వాత కుల్బీర్ మాన్ తన లైసెన్స్ రివాల్వర్ను ఉపయోగించి జీవితాన్ని ముగించుకున్నాడని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Noida: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ మహిళ.. రూ.1.3 కోట్లు అపహరణ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే మాన్ దీర్ఘకాలిక డిప్రెషన్తో బాధపడుతున్నట్లుగా ప్రాథమిక పరిశోధనలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మాన్, ఆయన కుమార్తె ఇటీవల కెనడా నుంచి తిరిగి వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Police Harassment: ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!