Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సెంగుట్టైలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం రావడంతో క్లాస్ రూమ్ బయట కూర్చొని సైన్స్ పరీక్ష రాయవలసి పరిస్థతి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పీరియడ్స్ కారణంగా నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండి.. దుర్గాదేవిని పూజించలేకపోయానన్న మనస్తాపంతో 36 ఏళ్ల ప్రియాంషా సోని
మహిళల్లో చాలా మందికి నెల వారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు మీదకు, తొడలకు, కాళ్లకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు.
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం కామన్.. ఆ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.. నీరసంగా, బాడి పెయిన్స్, అలా వాంతులు అవ్వడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.. అయితే ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని ఆహారాలను అసలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.. కొవ్వు �
Tip for Women: చాలా మంది మహిళలకు నెలసరి ఒక అగ్ని పరీక్ష లాంటిది. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, తల తిరగడం, నడుము నొప్పి, నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు పీరియడ్స్ సమయంలో ఇబ్బంది పెడతాయి.
శ్రావణ మాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది.. పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు..
చాలా మంది మహిళలు పీరియడ్స్ టైం లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.. శరీరాన్ని బట్టి నొప్పులు, నీరసం, రోజంతా అలసటగా ఉండటం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బాధల నుంచి బయట పడాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. మరి ఆ టైం ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇ�
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది.. కొంతమందికి ఫ్రీగా ఉంటే మరికొంతమందికి మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది… ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన నొప్పులు ఉంటాయి..నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంట
ఈరోజుల్లో మనుషుల ఆహారపు అలవాట్లు, జీవన శైలి లో మార్పులు రావడం వల్ల మనుషులు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. అంతేకాదు చాలా మంది అమ్మాయిలు పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకు కలిగిస్తుంది..ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి బయట పడాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవా�
ప్రతి స్త్రీ జీవితంలో రుతుక్రమం ప్రధానమయింది. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు ఆర్థిక, వైద్యమంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట 5వ వార్డులో పరిశుభ్రతలో భాగంగా ‘ఋతు ప్రేమ’ పైలట్ ప్రాజెక్టుగా మార్గనిర్దేశక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రుతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్స�