varalakshmi Vratham: వ్రతం అప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రావణ మాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది.. పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు.. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము అనుకునే లోపే కొన్ని కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మహిళలను ఆందోళన కలిగించే విషయం నెలసరి.. వ్రతం రోజూ ఇలా పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమ్మవారికి పూజలను భక్తి శ్రద్దలతో చెయ్యడం వల్ల సుఖ సంతోషాలు వెల్లు విరిస్తాయని పండితులు చెబుతున్నారు.. అందుకే ప్రతి పనిని ఒక నియమం ప్రకారం చెయ్యడం మంచిది.. ఒకవేళ వ్రతం రోజూ నెలసరి వస్తే ఆ తర్వాత వారం అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.. శ్రావణ మాసం అయిపోతే దేవి నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చునని చెబుతున్నారు.. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లీ.. అమ్మను భక్తి తో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.. అందుకే మహిళలు శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు..
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
ఈ మాసంలో ప్రతి శుక్రవారం వ్రతం చేసుకుంటారు.. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మంచిది.. భర్త ఆరోగ్యం, కుటుంబ సంతోషం కోసం అమ్మవారికి మహిళలు ప్రత్యేక వ్రతాన్ని, నోములను చేసుకుంటారు.. కొందరు మహిళలు ఈ పండుగను చాలా సింపుల్గా జరుపుకుంటే మరికొందరు మాత్రం ఇంట్లో అమ్మవారిని చక్కగా రెడీ చేసి భక్తిశ్రద్ధలతో పూజించి ముత్తైదువులకు వాయనాలు కూడా అందిస్తూ ఉంటారు.. మరి కొంతమంది వచ్చిన ఆడవాళ్లకు రుచికరమైన భోజనాన్ని పెట్టి తాంబూలం ఇస్తారు.. వారికి తాంబులం, పసుపు, కుంకుమ, రవికను, పండును ఇచ్చి ముత్తైదువులతో ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్నెస్కు ఫ్యాన్స్ ఫిదా!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!