Tamil Nadu: పరీక్ష టైమ్ లో 8వ తరగతి విద్యార్థినికి పీరియడ్స్.. ప్రిన్సిపాల్ చేసిన పనికి అంతా షాక్!
- తమిళనాడులోని కోయంబత్తూరులో అవమానకరమైన ఘటన..
- పరీక్ష సమయంలో 8 వ తరగతి విద్యార్థినికి పీరియడ్స్..
- విద్యార్థిని క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్..
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సెంగుట్టైలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం రావడంతో క్లాస్ రూమ్ బయట కూర్చొని సైన్స్ పరీక్ష రాయవలసి పరిస్థతి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక, ఈ అంశంపై ఆ చిన్నారి తల్లి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఏమి జరిగిందని ప్రశ్నించగా.. తనకు పీరియడ్స్ రావడంతో ప్రిన్సిపాల్ తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Nandamuri : ‘బాల’ బాబాయ్ తో కలసి నటిస్తాను : కళ్యాణ్ రామ్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇక, ఈ అవమానకరమైన ఘటనతో విద్యార్థి తల్లి సదరు ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కి ప్రశ్నించగా.. నిర్లక్షపూ సమాధానం ఇవ్వడంతో స్థానిక పోలీసులతో పాటు మహిళా సంక్షేమ శాఖ, జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా పాఠశాలల ఇన్స్పెక్టర్ లకు కూడా బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ రావడంతో క్లాస్ టీచర్ ను శానిటరీ నాప్కిన్ అడిగినందుకు గంట సేపు క్లాస్ బయటకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!