Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pegasus

Pegasus News

    • Pegasus: దీదీ సంచలన వ్యాఖ్యలు.. రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారు..
      #జాతీయం

      Pegasus: దీదీ సంచలన వ్యాఖ్యలు.. రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారు..

      పెగాసస్‌ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్‌ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్‌ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్‌ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్‌ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్…
    • మరోసారి సుప్రీంకోర్టుకు చేరిన పెగాసస్ వ్యవహారం
      #జాతీయం

      మరోసారి సుప్రీంకోర్టుకు చేరిన పెగాసస్ వ్యవహారం

      దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించాల‌ని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞ‌ప్తి చేశారు. పెగాస‌స్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవ‌ల ప్ర‌చురించిన వివ‌రాల‌ను ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భార‌త్ పెగాసిస్ కొనుగోలు…
    • ఔను ..భార‌త్ పెగాసిస్ కొనుగోలు చేసింది!
      #Top Story

      ఔను ..భార‌త్ పెగాసిస్ కొనుగోలు చేసింది!

      క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వంద‌ల‌క కోట్ల డాల‌ర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచ‌లాన‌త్మ‌క క‌థ‌నం ప్ర‌చురించింది. ‘ ద బాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భార‌త్‌లో మ‌రోసారి పెగాసిస్ అంశం ప్ర‌ధాన వార్త‌గా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్…
    • మరోసారి తెరపైకి పెగాసస్ వ్యవహారం.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
      #అంతర్జాతీయం

      మరోసారి తెరపైకి పెగాసస్ వ్యవహారం.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

      దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్‌ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్‌తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ…
    • పెగాస‌స్ కేసులో సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు.. కేంద్రం ప్ర‌తిపాద‌న తిర‌స్క‌ర‌ణ‌
      #Top Story

      పెగాస‌స్ కేసులో సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు.. కేంద్రం ప్ర‌తిపాద‌న తిర‌స్క‌ర‌ణ‌

      దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన పెగాస‌స్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.  మ‌నం స‌మాచార యుగంలో జీవిస్తున్నామ‌ని, సాంకేతిక‌త ఎంత ముఖ్య‌మో గుర్తించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  గోప్య‌త హ‌క్కును కాపాడుకోవ‌డం ముఖ్య‌మ‌ని సుప్రీంకోర్టు తెలిపింది.  ఇక సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెగాస‌స్‌పై నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని, పిటిష‌న‌ర్లు లేవ‌నెత్తిన అంశాల‌పై నిపుణుల క‌మిటీ ద‌ర్యాప్తు చేస్తుంద‌ని సుప్రీం కోర్టు పేర్కొన్న‌ది.  సుప్రీంకోర్టు రిటైర్డ్…
    • ‘పెగాసెస్’ స్కామ్‌.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..!
      #Top Story

      ‘పెగాసెస్’ స్కామ్‌.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..!

      సంచలనం సృష్టించిన పెగాసెస్‌ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్‌ స్పైవేర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్‌ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి‌ జస్టిస్ట్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో…
    • పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు
      #జాతీయం

      పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు

      పెగాసస్ స్కామ్ వ్య‌వ‌హారం భార‌త రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపింది.. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం పెగా‌స‌స్ వ్య‌వ‌హారంలో అట్టుడికిపోయాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు ద్విస‌భ్య క‌మిష‌న్ వేసి.. పెగా‌స‌స్‌పై విచార‌ణ‌కు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్త‌ల్లోని నిలిచింది ప‌శ్చిమ‌బెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్…
    • లోక్‌సభ పనిచేసింది 21 గంటలే.. 20 బిల్లులకు ఆమోదం..
      #జాతీయం

      లోక్‌సభ పనిచేసింది 21 గంటలే.. 20 బిల్లులకు ఆమోదం..

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొత్తం ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి… ఓవైపు పెగాసస్‌ వ్యవహారం.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. ఇలా రకరాల సమస్యలపై నిత్యం పార్లమెంట్ ఉభయసభల్లో ఏదో ఒక రచ్చ జరుగుతూనే వచ్చింది… షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. లోక్‌సభను ఇవాళే నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.. ఇక, ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 21.14 గంటలు మాత్రమే పనిచేసింది… విపక్షాల నిరసనల కారణంగా ఏకంగా…
    • పెగాసస్‌పై న్యాయపోరాటం.. విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
      #Top Story

      పెగాసస్‌పై న్యాయపోరాటం.. విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

      రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్‌ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్‌ వేయగా.. న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరొక పిటిషన్‌ దాఖలు చేశారు.. ఇక, సీపీఎం ఎంపీ జాన్…
    • ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!
      #Top Story

      ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
    ←123→

తాజావార్తలు

  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!

  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..

  • Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!

  • Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!

  • IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్‌లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions