పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు మరో పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు.. పారిస్ ఒలింపిక్స్లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల రెజ్లింగ్లో భారత గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్లో భారత్కు ఇది ఆరో పతకం.. అంటే.. ఇప్పటి వరకు భారత్ ఒక రజతం మరియు ఐదు కాంస్యం పతకాలు తన ఖాతాలో వేసుకుంది.. తన తొలి ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్పై…
ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్కు చేరిన వినేశ్ ఫొగాట్కు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేశ్.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైంది. ఈ క్రమంలో.. వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. రజత పతకానికి వినేశ్ ఫొగాట్ అర్హురాలేనని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా.. నీరజ్ చోప్రాను అభినందించారు.. అతని గాయం గురించి అప్డేట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు.
Arshad Nadeem Says It’s always good to compete with Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్లు బల్లెం విసిరి గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. హాట్ ఫేవరెట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి రజతంతో సరిపెట్టుకొన్నాడు. ఫైనల్ అనంతరం అర్షద్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య పోరంటే క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ…
Indian Goalkeeper PR Sreejesh Retirement: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మరోసారి అద్భుతం చేసింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. సెమీస్లో జర్మనీ చేతిలో ఓడిన భారత్.. కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై విజయం సాధించింది. స్పెయిన్పై గెలిచి పతకం గెలవడమే కాదు.. భారత హాకీకి పెట్టని కోట గోడగా పేరొందిన పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్ (పీఆర్ శ్రీజేశ్)కు ఘనమైన వీడ్కోలు పలికారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసిన గోల్కీపర్…
పారిస్ ఒలింపిక్స్లో స్పెయిన్ను ఓడించి భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్లో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు.
Paraguay Swimmer Luana Alonso announced Retirement: ‘అందం’ దేవుడిచ్చిన వరం. కళ్లు తిప్పుకోలేని అందం ఉన్న ఎందరో అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందులో పరాగ్వేకు చెందిన యువ స్విమ్మర్ ‘లువానా అలోన్సో’ ఒకరు. అయితే చూపుతిప్పుకోలేని ఆ అందమే ఆమెకు శాపంగా మారింది. తోటి క్రీడాకారులను లువానా తన అందచందాలతో ఇబ్బందికి గురిచేస్తుందని.. పరాగ్వే ఒలింపిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. లువానాను పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు. అయితే చివరకు ఆమె ఓ షాక్…
పారిస్ ఒలింపిక్స్లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.
Arshad Nadeem Claims Historic Gold Meal: ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్లో హర్షద్.. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకం రేసులో ఉన్న అండర్సన్ పీటర్సన్, జులియెస్ యెగో, జాకబ్ వాద్లెచ్, నీరజ్ చోప్రాలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన…