Success Story: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.. కాంస్య విజేత అమన్ సెహ్రావత్ కథ
- పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు మరో పతకం
- పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో అమన్ సెహ్రావత్ కు కాంస్యం
- ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు
- కష్టాలతో నిండిన అమన్ సెహ్రావత్ ఒలింపిక్ ప్రయాణం
- చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు మరో పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక పోరులో అమన్ 13-5తో ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ను ఓడించాడు. అమన్ సెహ్రావత్ ఒలింపిక్ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అతడి కథను ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE: Green Data Center: హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్.. రూ.3350 కోట్ల పెట్టుబడులు..
Also Read
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
21 ఏళ్ల అమన్ సెహ్రావత్ ఒలింపిక్స్ ప్రయాణం అంత సులభం కాదు. అమన్ సెహ్రావత్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. జాట్ కుటుంబానికి చెందిన అమన్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బిరోహార్ నుంచి వచ్చాడు. అతను 11 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. గతంలో అమన్ పదేళ్ల వయసులో తల్లి గుండెపోటుతో మరణించింది. ఓ సంవత్సరం తర్వాత అతని తండ్రి కూడా చనిపోయాడు.
READ MORE:Green Data Center: హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్.. రూ.3350 కోట్ల పెట్టుబడులు..
దీని తరువాత.. అమన్, అతని చెల్లెలు పూజా సెహ్రావత్ వారి పెద్ద మేనమామ సుధీర్ సెహ్రావత్ సంరక్షణలో ఉన్నారు. అతని తల్లిదండ్రుల విషాద మరణం తరువాత, అమన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కాబట్టి తాత మాంగేరామ్ సెహ్రావత్ అతనిని జాగ్రత్తగా చూసుకున్నాడు. అమన్ కోలుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
READ MORE: Lord Venkateswara Parayanam: ఈ స్తోత్ర పారాయణం చేస్తే దు:ఖం తొలగి ఐశ్వర్యంతో జీవిస్తారు
వీటన్నింటి మధ్య, అమన్ రెజ్లింగ్పై మక్కువను కొనసాగించాడు. కోచ్ లలిత్ కుమార్ వద్ద శిక్షణ ప్రారంభించాడు. అమన్ తన మొదటి జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా 2021లో వెలుగులోకి వచ్చాడు. 2022 ఆసియా క్రీడల్లో అమన్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. జనవరి 2024లో.. అతను జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో బంగారు పతకాన్ని సాధించి దేశానికి కీర్తిని తెచ్చాడు. పారిస్ 2024 ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారతదేశం నుంచి ఏకైక పురుష రెజ్లర్ అమన్.
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!