Paralympics: పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న భారతదేశ పతాకధారులు ఎవరంటే..?
- పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులుగా ఇద్దరు అథ్లెట్లు
- పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్
- స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్.
పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులుగా ఇద్దరు అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్, స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్ పారిస్ క్రీడల ముగింపు వేడుకలో పాల్గొననున్నారు. ముప్పై మూడేళ్ల హర్విందర్.. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆర్చర్. అతను 2021లో టోక్యోలో కాంస్య పతకాన్ని సాధించాడు.
Read Also: Vistara flight: విస్తారా విమానంలో భద్రతా లోపాలు.. టర్కీకి మళ్లింపు
Also Read
- Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ఈ సందర్భంగా ఆర్చర్ హర్విందర్ సింగ్ మాట్లాడుతూ.. భారత్కు స్వర్ణ పతకం సాధించడం ఒక కల.. ఆ కల నిజమైందని అన్నారు. ఇప్పుడు ముగింపు వేడుకలో భారతదేశ పతాకధారిగా నిలవడం అతి పెద్ద గౌరవం అని చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిదీ ఈ విజయం అని అన్నారు. వారి కలలను నెరవేర్చుకోవడానికి తాను చాలా మందికి స్ఫూర్తినివ్వగలనని ఆశిస్తున్నట్లు హర్విందర్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: CM Relief Fund: రాష్ట్రంలో వరదలు.. సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
మహిళల T35 ఈవెంట్ లలో కాంస్య పతకాలు సాధించిన 23 ఏళ్ల ప్రీతి మాట్లాడుతూ.. ‘భారత్ పతాకధారిగా నిలవడం గర్వకారణం. ఇది నాకోసమే కాదు ప్రతి ఒక్క పారా అథ్లెట్కు అవాంతరాలను అధిగమించి దేశం గర్వించేలా చేశారు.’ అని చెప్పింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన భావి తరానికి స్ఫూర్తినిస్తుందని భారత జట్టు ప్రచార హెడ్ సత్య ప్రకాశ్ సంగ్వాన్ అన్నారు. భారత్ ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, తొమ్మిది రజతాలతో సహా 26 పతకాలు సాధించింది, ఇది పారాలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!