Maharastra: ఆన్లైన్ గేమ్ల పేరుతో రోజుకో కొత్త కేసులు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వార్తలు నిత్యం వస్తున్నా.. కానీ ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.
Samosa: మహారాష్ట్రలోని ముంబైలో ఒక వైద్యుడిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సమోసాలు కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. 25 ప్లేట్ల సమోసాల వ్యవహారంలో రూ.1.40 లక్షలు మోసపోయాడు.
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం జమ్మూకశ్మీర్లోని గందర్బాల్లోని బల్తాల్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బ్యాచ్ అమర్నాథ్ గుహకు బయలుదేరింది.
Online scams: ఆన్ లైన్ మోసాలకు మూల కారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశ పడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్ని పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్లను పొందారు.