Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Omicron Variant

Omicron Variant News

    • ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది: కేసీఆర్‌
      #తెలంగాణ

      ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది: కేసీఆర్‌

      కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో…
    • మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత
      #జాతీయం

      మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత

      దేశవ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లలకు ఆన్‌లైన్ విద్య కొనసాగుతుందన్నారు. Read Also:రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా…
    • ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్ర‌మాదం త‌ప్ప‌దా?
      #Top Story

      ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్ర‌మాదం త‌ప్ప‌దా?

      దేశంలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు భారీగా పెరుగుతున్నాయి.  20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  ఒమిక్రాన్ కేసులు పెర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్ని రాష్ట్రాల‌ను ఇప్ప‌టికే కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది.  థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుప‌త్రులు, ఆక్సీజ‌న్‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.  వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని, వైద్య‌రంగంపై పెనుభారం ప‌డుతుంద‌ని,…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్… బెంగాల్‌లో విద్యాసంస్థలు బంద్
      #జాతీయం

      ఒమిక్రాన్ ఎఫెక్ట్… బెంగాల్‌లో విద్యాసంస్థలు బంద్

      ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతుండగా… ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపింది. Read Also: కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ,…
    • కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు
      #Top Story

      కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు

      ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ తెలంగాణలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 32 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. Read Also: ప్రజల అజెండానే మా ఎజెండా: భట్టి…
    • 85 మంది విద్యార్థులకు కరోనా
      #జాతీయం

      85 మంది విద్యార్థులకు కరోనా

      కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్‌ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్‌, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్‌-నైనిటాల్‌ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్‌…
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌
      #జాతీయం

      ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌

      దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. మూడు రోజుల కిందట ఢిల్లీలోని యాక్టివ్‌ కేసులు 2,291 ఉన్నాయని, ఇప్పుడవి 6,360కి పెరిగాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29న కొత్తగా 923 కరోనా…
    • క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…
      #Top Story

      క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…

      క‌రోనా మ‌హ‌మ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ ఇప్ప‌టికే 2 గా న‌మోదంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 ఉంటేనే వైర‌స్ తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయ‌ని, కానీ ప్ర‌జ‌లెవ‌రూ ప్యానిక్ కావొద్ద‌ని అన్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని, ఈరోజు 3100 కొత్త కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని…
    • మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న భార‌త్‌…
      #Top Story

      మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న భార‌త్‌…

      ఢిల్లీలో ఆర్ ఫ్యాక్ట‌ర్ 2కి చేరింది.  దీంతో వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 ఉంటేనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది.  ఇప్పుడు అది 2 కి చేర‌డంతో వ్యాప్తి భారీ స్థాయిలో ఉండే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  దీంతో ఢిల్లీలో మ‌రిన్ని ఆంక్ష‌లు విధించే అవ‌కాశం లేక‌పోలేదు.  మ‌రోవైపు కేంద్రం రాష్ట్రాల‌ను అల‌ర్ట్ చేసింది.  తాత్కాలిక కోవిడ్ ఆసుప‌త్రుల‌ను వెంట‌నే ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించింది.  ప్ర‌త్యేక…
    • భారత్‌లో 1,525 చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య..
      #Top Story

      భారత్‌లో 1,525 చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య..

      గత సంవత్సరం నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే పలుదేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఈ వేరియంట్‌ ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కరోనా డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో చెప్పినదాని కంటే శరవేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 94 కొత్త ఒమిక్రాన్‌ కేసులు…
    ←1…56789…34→

తాజావార్తలు

  • Salaar2 : శౌర్యాంగ పర్వం.. మొదలవుతోంది.. రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ

  • Ranabali : పెళ్లి తో వచ్చిన పబ్లిసిటీ… సినిమాకు ఫ్రీ ప్రమోషన్.. పెరిగిన బడ్జెట్

  • AP Assembly 2026: నేటి నుంచి మరలా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సభలో హాట్ హాట్ చర్చలు!

  • US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు

  • Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!

ట్రెండింగ్‌

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions