ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్లో కొత్తగా 6,358 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు పది శాతం. ఒమిక్రాన్ సంక్రమించిన వారిలో 186 మంది కోలుకున్నారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచీ ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలో ఆ రాష్ట్రమే అదే టాప్. మంగళవారం నాటికి కొత్త వేరియంట్ కేసుల సంఖ్య…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్తో పాటు మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. ప్రభుత్వ సూచనల మేరకు మొదటి వేవ్ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించారు. ఈ తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు మాస్క్ ను పక్కన పెట్టేశారు. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో జాగ్రత్తులు తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ టప్పనిసరి అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. Read: ఏలియన్స్ జాడ కోసం…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు ట్రావెలింగ్ పై ఆంక్షలు విధిస్తున్నాయి. చాలా దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నా ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం ఇండియా విమానయాన రంగంపై కూడా పడింది. దేశంలో గత కొన్ని రోజులుగా అనేక విమానాలు తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. Read:…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున 12 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా ఈరోజు 7 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఇప్పటికే జనవరి 2 వరకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం…
ఇటీవల భారత్లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 135 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 12 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 63 ఒమిక్రాన్…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఖండతరాలు దాటి పలు దేశాల్లో విజృంభిస్తోంది. యూకే, యూఎస్లో ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉంది. అయితే భారత్లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్గా సోకింది. ఈ నెల 17న బాలుడు యూకే నుంచి వచ్చాడు. అయితే యూకే ఎయిర్పోర్ట్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో కరోనా నెగిటివ్గా తేలింది. దీంతో ఇండియాకు…
కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలతో ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ భారత్లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం భారత్లో ఒమిక్రాన్ కేసు సంఖ్య 600లకు చేరింది. దేశంలో ఒమిక్రాన్ 19 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాప్తిచెందుతోంది. ఈ…
దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీతో పాటుగా అటు ముంబైలోనూ రోజువారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో పెరుగుదల మరో రెండువారాల పాటు కనిపిస్తే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కరోనా కేసుల్లో వృద్ధి కనిపిస్తున్నది. ప్రతిరోజు దేశంలో వంద వరకు ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు అత్యథికంగా కేసులు నమోదయ్యాయి. 20కి పైగా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, ఢిల్లీ, ముంబైలో…
భారత్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, థర్డ్ వేవ్ ముప్పు పొంచియున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, బూస్టర్ డోసులుగా ఏ వ్యాక్సిన్ను ఇవ్వబోతున్నారు అన్నదానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో డోస్ ఉంటుందా లేదంటే గతంలో ఇచ్చిన కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ వ్యాక్సిన్ను ప్రికాషన్ డోస్గా ఇస్తారా…