గోపీచంద్ కు తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. తన రీసెంట్ సినిమా రామబాణం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ పోలీస్ ఆఫీసర్ గా భీమా సినిమా ను చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..గోపీ�
Rules to Follow while watching Adipurush in theatres: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్. ఆంజనేయ స్వామి పా�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్… ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది.అందులో భాగంగా నే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ను అయి
Kriti Sanon: మొన్నటివరకు ఆదిపురుష్ సినిమా పరంగానే వివాదాలపాలైంది. ఇప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పనివల్ల అది వ్యక్తిగతంగా కూడా వివాదంగా మారింది. గతరాత్రి ఆదిపురుష్ ఈవెంట్ ను ముగించుకొని ఉదయాన్నే డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న విషయం తెల్సిందే.
ప్రభాస్,కృతి సనన్ హీరో హీరోయిన్ లు గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”. ఈ పీరియాడిక్ వండర్ ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్నది.తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో తప్పు చేసాడని చాలా మంది అ
తిరుపతిలో గ్రాండ్గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.
Adipurush Action Trailer: ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు తిరుపతిలో ప్రియ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట�
కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్