దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి గాను వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను చేస్తుంది. 2023 జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి చాలామంది ఈ ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ భారీగా వెలబడనున్నట్లు వేచి చూస్తున్నారు. Also read:…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కేడర్స్ ను బట్టి జీతభత్యాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ ఎంపికైన వారు ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో డిప్యూటీ మేనేజర్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మార్చి 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ 13 ను తేదీని తుది…
బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్.. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం..మార్చి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు..…
తెలంగాణలో 3 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వీలైనంత ఎక్కువ మంది డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ చూస్తోంది.
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్షను 2024 జులై 7న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది.
ప్రభుత్వం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1,930 యూపీఎస్సీ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం.. పోస్టుల వివరాలు.. రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జనరల్ కేటగిరీలో 892 పోస్టులు, ఈడబ్ల్యూఎస్…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ సంస్థ నాబార్డ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 31 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 31 పోస్టులు.. పోస్టుల వివరాలు.. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ మేనేజర్-అప్లికేషన్ మేనేజ్మెంట్-01, లీడ్ ఆడిటర్-02, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్-01, సీనియర్ అనలిస్ట్-సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-01, రిస్క్ మేనేజర్-క్రెడిట్…
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్లను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్లను బట్టి.. వీటిని జేఎంజీఎస్-1, ఎంఎంజీఎస్-2,3; ఎస్ఎంజీఎస్-4…
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం…