నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా కేంద్ర ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..121 యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైన్స్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జువాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ గురించి తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు -121 ఖాళీల సమాచారం.. అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజ్ – 1 సైన్స్ బి –…
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం…
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ వరుస గుడ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. మొన్న దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులును భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..99 పోస్టుల వివరాలు..…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జనవరి 9 లోగా అప్లై చేసుకోవాలి.. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి..…
ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా దేవదాయశాఖలో ఉన్న పలు పోస్టులను నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 70 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగాలకు, 05 అసిస్టెంట్…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను వదులుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈసీఐఎల్ హైదరాబాద్ లో 363 అప్రెంటిస్ పోస్టుల ను విడుదల చేసింది.. గతంలో విడుదల చేసిన పోస్టుల కన్నా ఈ ఏడాది పోస్టులను ఎక్కువగా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఆసక్తి, అర్హతలు ఉన్న వాళ్లు ఈరోజు ఆఖరి రోజు అప్లై చేసుకోవాలి.. వీటికి…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. హైదరాబాద్ లోని ఇస్రోలో పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీ చెయ్యనుంది.. అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులు: 33 టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులు: 8 టెక్నీషియన్-బి (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 9 టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ) పోస్టులు: 2 టెక్నీషియన్-బి…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్డీఓలో 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 11 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు..11 ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్-05, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్-05. అర్హతలు.. డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణతతో…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 900 ఉద్యోగాలను విడుదల చేశారు.. డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 8న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అర్హతలు, జీతం మొదలగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు – 5280.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 825 ఖాళీలు. అర్హతలు.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సీటిలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. డిగ్రీ…