బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు వివరాలను క్యాబినెట్ సెక్రటేరియట్ విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. చర, స్థిరాస్తి నుండి రుణాల వరకు ప్రతిదీ చర్చించబడింది. సీఎం నితీష్ కుమార్ కు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయి. అతని వద్ద రూ.22,552 నగదు, రూ.49,202 వివిధ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కాగా.. ఈసారి
Nitish Kumar : లలన్ సింగ్ స్థానంలో తానే జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. నితీష్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు వెళ్లనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వారం అంతా చెలరేగిన ఊహాగానాలను ధృవీకరిస్తూ శుక్రవారం జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు.
Nitish Kumar: 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో మరోసారి కలకలం మొదలైంది. బీహార్ అధికార పార్టీ జేడీయూలో పెద్ద మార్పు సంభవించింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు.
Lalan Singh : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ రాజీనామాపై జోరుగా చర్చ సాగుతోంది. లాలన్ సింగ్ తన రాజీనామాను సిఎం నితీష్కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సపోర్టు ఇస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్కు రాహుల్ ఫోన్ చేశారు.
Adani Group: బీహార్లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గ్రూప్ సిమెంట్ తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయ పరిశ్రమలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలనే తన దీర్ఘకాల డిమాండ్ను లేవనెత్తారు.
Nitish Kumar: అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్పై చేసిన ప్రసంగానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను మహిళా విద్య గురించి మాట్లాడాను.