Nitish Kumar: “నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా”.. ఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: నితీష్ కుమార్ ఇండియా కూటమి ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న నితీష్ తమతో ఎప్పుడైనా కలవకపోతారా అని ఆశిస్తు్న్న కూటమి నేతలకు రుచించని పరిణామం ఎదురైంది. ఈ రోజు బీజేపీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే నేతలు, ఎంపీల సమావేశంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోడీతోనే ఉంటాను అని అన్నారు. కూటమలు మార్చే పేరున్న నితీష్ కుమార్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో ఎంపీలంతా ఒక్కసారి తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించరని భావిస్తున్న ఇండియా కూటమికి ఆయన షాక్ ఇచ్చారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ 10 ఏళ్లలో 100 మార్క్ని దాటలేకపోయింది..
Also Read
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 543 స్థానాల్లో 293 గెలుచుకుంది. మెజారిటీ మార్కు 272 సీట్లను దాటి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. ఇదిలా ఉంటే గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా మెజారిటీ మార్కును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు దక్కాయి. అయితే, మిత్రపక్షాలైన తెలుగుదేశం 16, జేడీయూ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంది. శివసేన 07, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 05 సీట్లను గెలుచుకుని మొత్తంగా ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషించాయి.
అయితే, స్వతహాగా బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో ఇండియా కూటమి నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ తమ వెంట వస్తారని ఊహించారు. కొందరు ఇండియా కూటమ నేతలు వీరిద్దర్ని సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా ప్రధాని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, తాము ఎప్పుడూ ఎన్డీయేలోనే ఉంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?