Bihar Reservations: బీహార్ సీఎంకు షాక్.. ఆ చట్టాన్ని రద్దు చేసిన పాట్నా హైకోర్ట్..
- బీహార్ ముఖ్యమంత్రికి పాట్నా హైకోర్టు షాక్..
- కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా రూపొందించిన చట్టం రద్దు..
- 50 శాతం మించి రిజర్వేషన్లు పెంచకూడదని పాట్నా హైకోర్టు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Reservations: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాట్నా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచింది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన వారికి (అగ్ర కులాలు) 10 శాతం రిజర్వేషన్తో సహా, బీహార్లో ఉద్యోగ, ప్రవేశ కోటా 75 శాతానికి పెరిగింది. ఈ విషయంపై యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ దీనిని పాట్నా హైకోర్టులో సవాలు చేసింది. అదే అప్పీల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ రిజర్వేషన్లను పెంచే ఈ చట్టాన్ని రద్దు చేసింది.
Read Also: Kajal Aggarwal : కన్ఫ్యూషన్ లో పడ్డ కాజల్ కెరీర్..
Also Read
- Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
ఇక, బీహార్ పోస్టులు సేవల (సవరణ) చట్టం 2023, బీహార్ రిజర్వేషన్ (విద్యా సంస్థలలో ప్రవేశాలలో) (సవరణ) చట్టం 2023 రెండు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వం యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తుంది అని తెలిపింది.
Read Also: Rachakonda Police: అందుకే కదా అర్థాంగి అంటారు.. ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్..
కాగా, గత ఏడాది సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను సవాలు చేస్తూ పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు విచారణ చేసిన హైకోర్టు.. గతంలో సుప్రీంకోర్టు వివరించిన రాజ్యాంగ పథకంపై రాష్ట్ర శాసనసభను మళ్లీ చట్టాన్ని అనుమతించలేమని తెలిపింది. ఇంద్ర సాహ్ని లాంటి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ.. 50శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు రాజ్యాంగ సమానత్వ ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని ధర్మాసనం చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
-
LIC Investment: ఎల్ఐసీ మీ పాలసీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? నష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? పూర్తి వివరాలు
-
Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!