Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers – RAPO22 Officially Announced: ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రి’ సంస్థ రామ్ పోతినేనితో ఫస్ట్ ఎటెంప్ట్.గా ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు చేస్తోంది. నవీన్ పోలిశెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా…
స్టార్ హీరో అజిత్ కుమార్తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ కథ అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్ని మూడు డిఫరెంట్ఎక్స్ప్రెషన్స్లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
SS Rajamouli in Puspa 2 Movie sets: ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా., సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సీక్వెల్ కోసం ఆసక్తిగా అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించారు. కానీ., పనులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. అయితే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా పైభారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు వెస్ట్ ఎట్టకేలకు డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసమై షూటింగ్ బ్రేక్స్ లేకుండా జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు రాక్…
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ అద్భుతమై కలెక్షన్స్ సాధించింది మత్తువదలరా 2. శ్రీ సింహ మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్గానిలిచింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు…
శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా 2. మత్తువదలరాకు సిక్వెల్ గా వచ్చినా ఈ సినిమాకు రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య, వెన్నెల కిశోర్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకుంటూ థాంక్స్ మీట్ నిర్వహించారు మేకర్. ఈ సినిమాను…
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. శ్రీ…
Mythri Movie Distributors Distributing Three Movies in a Week: గత ఏడాది తాము చేసిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు వరుస సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో దూసుకుపోతోంది. ఒకపక్క డబ్బింగ్ సినిమాలు మరో పక్క స్ట్రైట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఫీట్ కు చేరువైంది. అదేంటంటే ఈ వారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి…
Mythri Movie Makers 8 Vasanthalu Nearing Completion With Its Shoot: ఇండియా లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ హై-బడ్జెట్ ఎంటర్టైనర్లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరోపక్క తక్కువ బడ్జెట్ లో కంటెంట్ రిచ్ ఫిల్మ్లను కూడా నిర్మిస్తోంది. అలా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘8 వసంతాలు’, మను ఫేం ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న కాన్సెప్ట్-బేస్డ్ మూవీ. MAD ఫేమ్ అనంతిక…
Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్…