Mythri Movie Makers Repsonds on Srimanthudu Copyright Case: గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు కాపీరైట్ వివాదం హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని ఆ సినిమా కధా రచయితా, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయంలో తామేమీ చేయలేము అని కింద కోర్ట్ ఏం చెబితే అది కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి…
Ajith: టాలీవుడ్ లో స్టార్ ప్రొడక్షన్ హౌస్స్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. పుష్ప నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈ ప్రొడక్షన్ హౌస్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు అందుకుంది.
Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. అంటే ఇష్టపడే ప్రేక్షకులు మెల్లిగా డైరెక్టర్లను ఇష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైతే మనకెందుకు.. హీరో ముఖ్యం అనే దగ్గరనుంచి.. హీరో ఎవరైతే మనకెందుకు డైరెక్టర్ ముఖ్యం అనేలా జనరేషన్ మారిపోయింది. ఇక ప్రస్తుతం కుర్ర డైరెక్టర్లదే టాలీవుడ్ లో హవా అంతా. ఒక్క సినిమా హిట్ కొట్టడం.. స్టార్ హీరోను లైన్లో పెట్టడం ఇదే జరుగుతుంది.
Kushi film title song is releasing on July 28th: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి మీద భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్గానే మేకర్లు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఖుషి సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన నా రోజా…
Mythri Movie Makers Venturing Into Malayalam: ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలతో అనేక బ్లాక్బస్టర్లను అందించిన టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్తో “నడికర్ తిలకం” అనే భారీ బడ్జెట్ సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని రూపొందించిన…
Mythri Movie Makers movie with raviteja- Gopichand: సాధారణంగా కొన్ని కాంబినేషన్ల సినిమాలు బాగా వర్కౌట్ అవ్వడమే కాదు అవే మరోసారి రిపీట్ అవుతున్నాయి అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉండబోతుంది అనే లెక్క మొదలు పెడితే బాక్సాఫీస్ రికార్డులు ఎంతవరకు వస్తాయి? ఈసారి నటీనటులను మారుస్తారా? కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తారా? అని ఇన్ని రకాలుగా అయితే లెక్కలేసుకుంటూ ఉంటారు. ఇక అలా మంచి క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ-గోపీచంద్…
'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ హీరోగా నటించిన 'సత్తిగాని రెండెకరాలు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆహా లో ఈ మూవీ ఏప్రిల్ 1న స్ట్రిమింగ్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తెలిపారు.
కృష్ణవంశీ 'రంగమార్తాండ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఉగాది కానుకగా ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ ను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పొందడం విశేషం.