NITI Aayog: నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలో ముంబైతో పాటు వైజాగ్ నగరం.. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NITI Aayog: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను ప్లాన్ చేస్తోంది. ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్ నగరాల ఆర్థిక పరివర్తణ కోసం ఒక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు, ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సాయపడుతుందని నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం తెలిపారు. నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నందున, మరో 20-25 నగరాల ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ యోచిస్తోందని ఆయన చెప్పారు.
Read Also: PM Modi: ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లు, ఆర్టికల్ 370.. 17వ లోక్సభ గొప్ప సంస్కరణలు..
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
2047 నాటికి భారత్ 30 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఒక విజన్ డాక్యుమెంట్ని సిద్ధం చేస్తోంది. దీనిని ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ‘‘ మేము నగరాల అర్బన్ ప్రణాళికను మాత్రమే సిద్ధం చేశాము. నీతి ఆయోగ్ ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్ల ఆర్థిక పరివర్తన కోసం ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసింది’’ అని ఢిల్లీలో జరిగిన సమావేశంలో సుబ్రమణ్యం చెప్పారు.
గతేడాది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమై.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్) జీడీపీని 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లడానికి అవసరమైన చర్చల గురించి చర్చించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు డిసెంబర్ 11న కేంద్రం దేశ యువత అభిప్రాయాలను కోరిందని సుబ్రమణ్యం తెలిపారు. ఇప్పటి వరకు భారతదేశ యువత నుంచి 10 లక్షలకు పైగా వివరణాత్మక సూచనల్ని స్వీకరించామని, వీటిని కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..