Mumbai: ముంబైలో కాల్పుల కలకలం.. శివసేన నేత కుమారుడిపై ఫైరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో (Mumbai) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇటీవలే ఓ బీజేపీ ఎమ్మెల్యే.. శినసేన వర్గానికి చెందిన గుంపుపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన భయాందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శివసేన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అభిషేక్ ఘోసల్కర్పై (Abhishek Ghosalkar) కాల్పులకు తెగబడ్డారు. ప్రాథమిక వివరాల ప్రకారం మొత్తం మూడు బుల్లెట్లు పేలాయి. పరస్పర వివాదాల కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఘోసల్కర్ మాజీ కార్పొరేటర్.. ప్రస్తుతం అతనిని రీజియన్లోని కరుణ ఆస్పత్రిలో చేర్చారు.
Also Read
ఇటీవల మహారాష్ట్రలోని ఉల్హాస్నగర్లో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్.. శివసేన నాయకుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్పై కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. గణపత్ గైక్వాడ్ను ఉల్హాస్నగర్లోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా.. ఫిబ్రవరి 14 వరకు పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూ వివాదంపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!