Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
Terror Threats In Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేశారు.
Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Western Railway TC: వెస్ట్రన్ రైల్వేలో పని చేస్తున్న టిక్కెట్ కలెక్టర్ (TC) ఆశిష్ పాండే మరాఠీ లేదా ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ముంబైలో తీవ్ర వివాదం కొనసాగుతుంది.
Brazil Woman Arrested: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరపరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు.
Vipin Reshammiya: ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత స్వరకర్త హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా, సంగీతకారుడు హిమేష్ రేషమ్మియా తండ్రి 87 సంవత్సరాల వయస్సులో మరణించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. విపిన్ రేష్మియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆయన అర్థరాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలు…
Rana Daggubati: ఇదివరకు బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియన్స్ హీరోలని చాలా చులకన భావంతో చూసిన సంఘటనలు చూసాము. ఈ మధ్యకాలంలో అనిల్ అంబానీ చిన్న కుమారుడు వివాహ కార్యక్రమంలో భాగంగా హీరో రామ్ చరణ్ ని కూడా పలు వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షారుఖ్. ఆ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది కూడా. ఇకపోతే తాజాగా మేము సౌత్ ఇండియన్స్.. మా సంస్కృతి ఇలానే ఉంటుంది.. అంటూ రానా దగ్గుబాటి చెబుతూ…
Lavanya Caught Raj Tarun with Malvi Malhotra at Mumbai: రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ ఉదయం తరుణ్- లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ చార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్తరుణ్. లావణ్యతో పాటు రాజ్తరుణ్…
విస్తారా ముంబై-ఫ్రాంక్ఫర్ట్ విమానంలో భద్రతా లోపాలు తలెత్తాయి. దీంతో విమానాన్ని టర్కీకి మళ్లించారు. ముంబై నుంచి ఫ్రాంక్ఫర్ట్కు వెళ్లాల్సిన UK27 విమానం భద్రతా కారణాల దృష్ట్యా టర్కీలోని ఎర్జురం విమానాశ్రయానికి మళ్లించబడిందని ఎయిర్లైన్ ఎక్స్లో తెలిపింది.