Mumbai: ఈ హీరోకి చెందిన రూ. 250 కోట్లు భవన నిర్మాణం పూర్తి..
- బాలీవుడ్ నటీమణులు అలియా భట్.. రణబీర్ కపూర్ భవన నిర్మాణం పూర్తి
- దీని ధర రూ.250 కోట్ల అని వార్తలు
- విలాసవంతంగా నిర్మించుకున్న నటులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటీమణులు అలియా భట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా ఓ నూతన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. పనులు చూసేందుకు తరచూ తమ కూరుతో కలిసి వస్తుండటం చూశాం. తాజాగా ఈ భవనాకి చెందిన పెద్ద వార్త బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో నిర్మిస్తున్న ఈ విలాసవంతమైన బంగ్లా ధర రూ.250 కోట్లు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. నటుడు రణబీర్ తన కుమార్తె రాహా పేరు మీద రిజిస్టర్ చేసాడు. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. ఇది ప్యాలెస్ కంటే తక్కువేం కాదు. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట తమ అభిరుచుకులకు అనుగుణంగా దీన్ని నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
READ MORE: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
భవనం సిద్ధమైన తర్వాత, రణబీర్ – అలియా తమ కుమార్తె రాహాతో కలిసి అందులో నివసించనున్నారు. అయితే వీరిద్దరూ ఈ కొత్త ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఈ ఇంటిని చూసిన జనాలు స్పందిస్తున్నారు. ఓ వినియోగదారు “ఒకప్పుడు ఇది ఎల్విష్ హౌస్ లాగా ఉండేది” అని కామెంట్ చేశాడు. ‘వావ్, వాట్ ఎ లవ్లీ బంగ్లా’ అని రాసుకొచ్చాడు. ‘ఇది విలాసంగా లేదు, పూర్తిగా సాధారణమైనదిగా కనిపిస్తుందని ఓ వినియోగదారు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!