Mumbai: ఈ హీరోకి చెందిన రూ. 250 కోట్లు భవన నిర్మాణం పూర్తి..
- బాలీవుడ్ నటీమణులు అలియా భట్.. రణబీర్ కపూర్ భవన నిర్మాణం పూర్తి
- దీని ధర రూ.250 కోట్ల అని వార్తలు
- విలాసవంతంగా నిర్మించుకున్న నటులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటీమణులు అలియా భట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా ఓ నూతన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. పనులు చూసేందుకు తరచూ తమ కూరుతో కలిసి వస్తుండటం చూశాం. తాజాగా ఈ భవనాకి చెందిన పెద్ద వార్త బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో నిర్మిస్తున్న ఈ విలాసవంతమైన బంగ్లా ధర రూ.250 కోట్లు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. నటుడు రణబీర్ తన కుమార్తె రాహా పేరు మీద రిజిస్టర్ చేసాడు. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. ఇది ప్యాలెస్ కంటే తక్కువేం కాదు. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట తమ అభిరుచుకులకు అనుగుణంగా దీన్ని నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
READ MORE: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?
Also Read
భవనం సిద్ధమైన తర్వాత, రణబీర్ – అలియా తమ కుమార్తె రాహాతో కలిసి అందులో నివసించనున్నారు. అయితే వీరిద్దరూ ఈ కొత్త ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఈ ఇంటిని చూసిన జనాలు స్పందిస్తున్నారు. ఓ వినియోగదారు “ఒకప్పుడు ఇది ఎల్విష్ హౌస్ లాగా ఉండేది” అని కామెంట్ చేశాడు. ‘వావ్, వాట్ ఎ లవ్లీ బంగ్లా’ అని రాసుకొచ్చాడు. ‘ఇది విలాసంగా లేదు, పూర్తిగా సాధారణమైనదిగా కనిపిస్తుందని ఓ వినియోగదారు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..