Mani Ratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. 1950 లో కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం.
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్.
Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బంఫర్ ఆఫర్ పట్టేసాడా..? అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కోలీవుడ్ బాహుబలి గా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ తెలుగు థియేటర్ రైట్స్ ను దిల్ రాజు చేజిక్కించుకోబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం.
అనువాద చిత్రాలతోనే తెలుగువారిని ఆకట్టుకున్న మాధవన్, ఇప్పుడు స్ట్రెయిట్ మూవీస్ తోనూ మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన మాధవన్, ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్ధం’ చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగానూ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నంలో ఉన్నాడు మాధవన్. రంగనాథన్ మాధవన్ 1970 జూన్ 1న జెమ్ షెడ్ పూర్ లో జన్మించాడు. ఆయన తండ్రి రంగనాథన్ తమిళనాడుకు చెందిన అయ్యంగార్. టాటా…