Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Manipur

Manipur News

    • మణిపూర్ లో కమలం ఒంటరిపోరు
      #ఆంధ్రప్రదేశ్

      మణిపూర్ లో కమలం ఒంటరిపోరు

      దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో మొత్తం 60 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒంటరిగానే పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ మేరకు ఇవాళ పార్టీ 60 అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. తన సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ బీజేపీ అభ్యర్ధుల్ని ప్రకటించారు. మరోసారి మణిపూర్ లో మళ్లీ తామే…
    • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వం: రాకేష్‌ టికాయత్‌
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వం: రాకేష్‌ టికాయత్‌

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికేయూ) నేత రాకేష్ తికాయ‌త్‌ స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న చింతన్‌ శివిర్‌లో పాల్గనేందుకు మాగ్‌ మేళాకు వచ్చిన తికాయిత్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేద‌ని తెలిపారు. Read Also: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాద్‌ పార్టీ-రాష్ట్రీయ…
    • ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!
      #జాతీయం

      ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!

      యూపీ, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌గ‌ర‌బోతున్నాయి.  ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్ర‌క‌టించింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు.  షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌డంతో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.  జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు ఎలాంటి పాద‌యాత్ర‌లు, ర్యాలీలు చేసేందుకు వీలు లేద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొన్న‌ది. అదే…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది.  తక్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఐదు రాష్ట్రాల్లో 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలియ‌జేసింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన యూపీలో తొలిద‌శ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సీఈసీ తెలిపింది.  తొలిద‌శ పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 10న జ‌రుగుతుంది.  యూపీలో ఫిబ్ర‌వ‌రి 10, 14,23,27, మార్చి 3,7  వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఫిబ్రవ‌రి 14 వ…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు:  కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం

      ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది.  మార్చితో గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు పాల‌నా కాలం ముగియ‌నుండ‌గా, మే నెల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాల పాల‌నా కాలం ముగియ‌నున్న‌ది.  క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు.  అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. క‌రోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య‌శాఖ అధికారుల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రిపారు.  క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్టు సీఈసీ పేర్కొన్న‌ది.   Read:…
    • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..

      ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు…
    • ఈశాన్య రాష్ర్టాల్లో తొలి ఒమిక్రాన్‌ కేసు
      #జాతీయం

      ఈశాన్య రాష్ర్టాల్లో తొలి ఒమిక్రాన్‌ కేసు

      కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకు పాకింది. సోమవారం మణిపూర్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఇటీవల టాంజానియా నుంచి ఢిల్లీ మీదుగా ఇంఫాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అతను స్వదేశానికి వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి రాష్ట్రానికి చేరుకోగానే డిసెంబర్ 21న ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించామని మణిపూర్ హెల్త్ డిపార్ట్‌మెంట్…
    • యువ‌కుడి క‌ల నెర‌వేర్చిన ఆనంద్ మ‌హీంద్రా…నెటిజ‌న్లు ఫిదా…
      #Top Story

      యువ‌కుడి క‌ల నెర‌వేర్చిన ఆనంద్ మ‌హీంద్రా…నెటిజ‌న్లు ఫిదా…

      ఒక‌వైపు వ్యాపార‌రంగంలో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వ్య‌క్తుల్లో ఆనంద్ మ‌హీంద్రా కూడా ఒక‌రు. మ‌ట్టిలోని మాణిక్యాల‌ను గుర్తించి వారి ప్ర‌తిభ‌ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేస్తుంటారు.  ప్ర‌తిభావంతుల గురించి ఆయ‌న నిత్యం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తుంటారు.  కాగా, కొన్ని రోజుల క్రితం మ‌ణిపూర్ కు చెందిన ప్రేమ్ అనే యువ‌కుడు చెత్త వ్య‌ర్థ ప‌దార్థాల‌తో ఐర‌న్ మ్యాన్‌ను త‌యారు చేశాడు. Read: షాకిచ్చిన బీజేపీ.. కషాయం కండువా కప్పుకున్న నలుగురు ఎమ్మెల్సీలు..…
    • మ‌ణిపూర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు… ఐదుగురు మ‌ర‌ణం…
      #Top Story

      మ‌ణిపూర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు… ఐదుగురు మ‌ర‌ణం…

      దేశంలో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు.  జ‌మ్మూకాశ్మీర్‌లో గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు పంజా విసురుతున్నారు.  గ‌తంలో సైనికుల‌ను టార్గెట్ చేసుకొని దాడులు జ‌రిపే ఉగ్ర‌వాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.  ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్ల‌పై దాడులు పెరిగిపోతున్నాయి.  ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మ‌ణిపూర్‌లోనూ ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమం సృష్టిస్తున్నారు.  మ‌ణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.  ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అమాయ‌క పౌరులు మృతి చెందారు.  దీంతో…
    • కాంగ్రెస్‌కు మ‌రోషాక్‌:  బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు…
      #Top Story

      కాంగ్రెస్‌కు మ‌రోషాక్‌: బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు…

      మ‌ణిపూర్ కాంగ్రెస్ కు మ‌రోషాక్ త‌గిలింది.  ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేల‌వుతున్న‌ది.  వ‌చ్చే ఏడాది అనేక రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇలా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాష్ట్రాల్లో మ‌ణిపూర్ కూడా ఒక‌టి.  మ‌ణిపూర్ కాంగ్రెస్ పార్టీ క‌మిటీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి గోవిందాస్ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవిందాస్‌తో పాటుగా మ‌రో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌బోతున్నారు.  ఈశాన్య‌రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్ర‌మంగా మ‌స‌క‌బారుతున్న‌ది.…
    ←1…20212223→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions