Manipur Violence: రెండు నెలలుగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండలో ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ రచ్చకెక్కింది. అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్కు చెందిన శ్రీకోనా బెటాలియన్ సుమారు 2 కోట్ల విలువైన హెరాయిన్తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుంది.
జాతి హింసకు గురైన రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్న వారికి ఇంటర్నెట్ యాక్సెస్ను అనుమతించాలని మణిపూర్ హైకోర్టు ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Earthquake in Manipur: మణిపూర్లోని ఉఖ్రుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం ఉఖ్రుల్లో మధ్యాహ్నం 12.14 గంటలకు సంభవించింది.
మణిపూర్లో పరిస్థితులు ఇంకా సద్దుమణగ లేదు. రెండు జాతుల మధ్య మే 2న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా కాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Manipur Violence: మణిపూర్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ ఆగడం లేదు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి ప్రతిరోజూ హింసాత్మక ఘటన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి దుండగులు సెక్యూరిటీ గార్డు ఇంటికి నిప్పు పెట్టారు. మణిపూర్ హింసను అరికట్టేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది.
మణిపూర్లో జాతుల మధ్య గొడవ కారణంగా హింస మధ్య మూతపడిన పాఠశాలలు బుధవారం పునః ప్రారంభమయ్యాయి. బుధవారం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్క్ ప్రారంభమయ్యాయి.
Manipur Violence: మణిపూర్లో హింస చెలరేగి రెండు నెలలు గడిచినా, ఇప్పటికీ పరిస్థితి భయంకరంగానే ఉంది. అనేక ప్రాంతాల నుంచి నిరంతర హింసాత్మక వార్తలు వస్తున్నాయి. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే అక్రమాలకు విఘాతం కలిగించేందుకు అక్రమార్కులు నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు.