టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి,లెజండ్ డైరెక్టర్ మణిరత్నం కంబోలు మూవీ తెనరెక్కబోతున్నట్లుగా.. సౌత్లో కొద్దిరోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది. కథానాయికగా కన్నడ భామ లేటెస్ట్ సెన్షేషన్ రుక్మిణీ వసంత్ ను సెలక్ట్ చేసినట్లు సుమారు 30 సంవత్సరాల తర్వాత మణిరత్నం తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వరుస అప్ డేట్లు వినపడుతున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన…
ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏ ఆర్ రెహమాన్ లైవ్…
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. త్రిష కథానాయిక. అభిరామి, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా జూన్ 5న ఇది విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా పెంచేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా మీడియాతో ముచ్చటించారు మూవీ టీం. ఆ కార్యక్రమంలో భాగంగా మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్…
Thug life : కమల్ హాసన్ హీరోగా వస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో వస్తోంది. ఈ మూవీ జూన్ 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తెలుగులో ఇప్పటికే ఓ ఈవెంట్ కండక్ట్ చేశారు. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది మూవీ టీమ్. అయితే ఈ సారి హైదరాబాద్ లో కాకుండా విశాఖ పట్నంలో మే…
ఈకమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్”. హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా “థగ్ లైఫ్” జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేయనుంది. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్లను అందించిన…
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్…
సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం భార్య అయిన సుహాసిని, తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హాజరైంది. ఈ సందర్భంగా సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. Also…
తన సినిమాలో నటించేటప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా మరో ప్రాజెక్ట్ కు కమిట్మెంట్లు ఇవ్వకూడదు. ఇది రాజమౌళి ఫార్ములా. దర్శకుడు నీల్ కూడా అదే పాటిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కోసం ఈ నిబంధనలు నీల్ పక్కన పెట్టారని టాక్. ‘దగ్ లైఫ్’ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం.. దీం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు కాస్త గట్టిగా…
లవ్ స్టోరీస్కు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మణిరత్నం. ఆయనకున్న స్పెషల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా, వాటిని మెసేజ్ ఓరియెంటెడ్గా తెరకెక్కించడంలో ఆయనకు ఎవ్వరు సాటి రారు. అందుకే దేశంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రీసెంట్గా ‘పొన్నియన్ సెల్వన్’ రాగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్తో కలిసి ‘థగ్ లైఫ్’ సినిమా చిత్రీకరణలో…
ప్రజంట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో 38ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై ఎన్.సుధాకర్రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండగా, ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా, శింబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో…