ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తన దృష్టంతా అటువైపుగా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.
Alla Ramakrishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు ఆళ్ల.. అయితే, ఆర్కే, పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వడం కూడా కష్టమేననే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆయన సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. అయితే, నిన్న సీఎంతో ఎమ్మెల్యేల సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందిస్తూ..…
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్బై చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే.. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేయగా.. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ సదస్సు నిర్వహించారు.. అయితే, ఆ సదస్సులో పాల్గొన్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల.. ఉన్నట్టుండి ఆమె జనసేన సమావేశానికి రావడం చర్చగా మారింది.. త్వరలోనే కాండ్రు కమల…
AP High Court: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ కూల్చివేతలపై నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ.. ఇప్పటం గ్రామస్తులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపట్టామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో.. ఈ కేసుకు సంబంధించి 14 మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సింగిల్ బెంచ్…