Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Mamata Banerjee

Mamata Banerjee News

    • కేర‌ళ‌లో దీదీ పోస్ట‌ర్లు… వైర‌ల్‌…
      #Top Story

      కేర‌ళ‌లో దీదీ పోస్ట‌ర్లు… వైర‌ల్‌…

      బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన మ‌మ‌తా బెన‌ర్జీకి దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోతున్న‌ది.  దేశంలోని అన్ని అన్నిరాష్ట్రాల్లో పార్టీని విస్త‌రించాల‌నే అలోచ‌నలో దీదీ ఉన్న‌ట్టు స‌మాచారం.  దానికి ఇదే సాక్ష్యం అని చెప్పొచ్చు.  కేర‌ళ‌లో దీదీని పిల‌వండి… దేశాన్ని కాపాడండి…ఛ‌లో ఢిల్లి… పేరుతో పోస్ట‌ర్లు వెలిశాయి.  కేర‌ళ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ పోస్ట‌ర్లు వెల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  34 ఏళ్లు ఏక‌చ‌క్రాధిప‌త్యంగా బెంగాల్‌ను శాశించిన వామ‌ప‌క్షాల కోట‌ను బ‌ద్ద‌లుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వ‌చ్చింది.…
    • దీదీ ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు..
      #జాతీయం

      దీదీ ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు..

      ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్‌ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న…
    • 2024 ఎన్నిక‌లపై బెంగాల్ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      2024 ఎన్నిక‌లపై బెంగాల్ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు…

      బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెన‌ర్జీ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు.  నిన్నటి రోజున ప్ర‌ధాని మోడిని కలిసిన తరువాత, కొంతమంది కేంద్ర మంత్రులను కూడా క‌లిశారు.  కాగా ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని క‌లిశారు.  ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ప‌రిస్థితులు, పెగాస‌స్ వ్య‌వ‌హారం, వ్యాక్సినేష‌న్‌పై సోనియా గాంధీతో చ‌ర్చించారు.  అదేవిధంగా విప‌క్షాల‌ను ఏకం చేసి 2024 ఎన్నిక‌ల్లో మోడీకి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌నే ల‌క్ష్యంతో ఆమె పావులు క‌దుపుతున్నారు.  ఇప్ప‌టికే ఈ విష‌యంపై సోనియాతో…
    • ఢిల్లీలో దీదీ బిజీ.. సోనియాతో భేటీ
      #జాతీయం

      ఢిల్లీలో దీదీ బిజీ.. సోనియాతో భేటీ

      పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్‌ స్పైవేర్‌ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్‌ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు…
    • ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…

      బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపిక‌య్యాక మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్లారు.  ఢిల్లీలో ప్ర‌ధాని మోడితో స‌హా అనేక మంది నేత‌ల‌తో దీదీ భేటీ కాబోతున్నారు.  కొద్ది సేప‌టి క్రిత‌మే బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు.  రాష్ట్రానికి రావాల్సిన వ‌ర‌ద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు త‌దిత‌ర విష‌యాల‌పై ఆమె ప్ర‌ధానితో చ‌ర్చించారు.  ప్ర‌స్తుతం దేశాన్ని పెగాస‌స్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్న‌ది.  దీనిపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చ‌ర్చ…
    • ఢిల్లీలో మ‌మ‌తా బెన‌ర్జీ బిజీ…రేపు సోనియాతో భేటీ…
      #Top Story

      ఢిల్లీలో మ‌మ‌తా బెన‌ర్జీ బిజీ…రేపు సోనియాతో భేటీ…

      ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్నారు.  రాష్ట్రానికి రావాల్సిన వర‌ద‌సాయంపై ఆమె ప్ర‌ధానితో చ‌ర్చించ‌బోతున్నారు.  అనంత‌రం, రేపు మ‌మ‌తా బెన‌ర్జీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవుతారు.  దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క‌టి చేసేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు, కార్యచ‌ర‌ణ త‌దిత‌ర విష‌యాల గురించి సోనియాగాంధీతో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  ప్ర‌తిప‌క్షాల‌లోని కీల‌క నేత‌ల‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీలు…
    • హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!
      #జాతీయం

      హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!

      ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్‌లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…
    • పెగాసస్‌ రగడ.. దీదీ కీలక నిర్ణయం
      #జాతీయం

      పెగాసస్‌ రగడ.. దీదీ కీలక నిర్ణయం

      పెగాసస్‌ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది.. పార్లమెంట్‌ సమావేశాలను సైతం పెగాసస్‌ రగడ కుదిపేస్తోంది.. ప్రతిపక్షాల ఆందోళనతో సమావేశాలు వాయిదా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీనియ‌ర్ న్యాయ‌మూర్తి మ‌ద‌న్ భీంరావ్ లోకూర్‌, కోల్‌కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ‌మూర్తి జ్యోతిర్మయ్ భ‌ట్టాచార్యల నేతృత్వంలో హ్యాకింగ్‌, నిఘాల‌పై ద‌ర్యాప్తున‌కు ద్విస‌భ్య క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అక్రమ హ్యాకింగ్‌, నిఘా, మొబైల్ ఫోన్ల…
    • మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!
      #Top Story

      మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!

      దేశ రాజ‌కీయాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.  ప‌శ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌త బెన‌ర్జీ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిసారించారు.  మోడీని ఎదుర్కొనేందుకు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నారు.  అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు క‌లిపి పోటీ చేస్తుండేవి.  కానీ, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త ఒక్క‌రే త‌ల‌పడ్డారు. గ‌తంలో వ‌చ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…
    • ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా
      #జాతీయం

      ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా

      ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. మమతా బెనర్జీ కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది…
    ←1…3940414243→

తాజావార్తలు

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions