సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయిక లో తెరకెక్కుతున్న సినిమా ఇది.’గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీ�
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కి ఇటీవలే గుంటూరు కారం అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగిందిమాస్ తో పాటు అన్ని వర్గాల వారికి కూడా గుంటూరు కారం టైటిల్ బాగా నచ్చింది అంటూ యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా అయితే వున్నారు.. ఈ సిని�
శ్రీలీల కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా అయితే కాదు.ఇప్పటికే తెలుగు లో రవితేజ తో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తెలుగు లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి…ముఖ్యం గా తెలుగు లో టాప్ హీరో అయిన మహేష్ బాబు తో సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది…ఇక శ్ర�
తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ�
మహేష్ గుంటూరు కారం సంక్రాంతికి విడుదల కాబోతుంది.అక్టోబర్ లోగా అంటే దసరా లోగా షూటింగ్ పూర్తయ్యేలా మూవీ టీం స్పీడ్ పెంచుతోంది.మహేశ్ అభిమానులకు ఇప్పుడు రాజమౌళి చేదు వార్త రెడీ చేశాడని తెలుస్తుంది.. అదే ఫ్యాన్స్ ని బాగా కంగారు పెట్టేలా చేస్తుంది. గుంటూరు కారం అక్టోబర్ లోగా పూర్తైతే, నవంబర్ నుంచి రాజ
జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే కనుక మహేష్ బాబు తో కలిసి నటించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సిన�
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ఇటీవలే వచ్చింది.గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ సినిమా కు ఖరారు చేయడంతో పాటు పోస్టర్ ను మరియు వీడియోను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం �
దక్షిణాది ఇండస్ట్రీలో రాజమౌళి అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి కూడా ఉంటుంది.ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసాడు.ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేం�
పాన్ ఇండియన్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రేక్షకులను మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భార�
తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ సమయాన సర్కారు వారి పాట సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు కానీ..అప్పటి నుండి ఆయన టైం అస్సలు బాగుండటం లేదు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో నాగ చైతన్య పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అంటూ సెన్సషనల్ కా�