SSMB 29: భారతీయ సినీప్రేక్షకులతో పాటు వివిధ దేశాలలో ఉన్న మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. సూపర్స్టార్ మహేష్ బాబు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ–స్టారర్ యాక్షన్ అడ్వెంచర్కి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ నవంబర్ 2025లో రానున్న విషయం తెలిసిందే. Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు..…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికా అడవుల్లో జరుగుతోంది. కానీ ఆ విషయాలు బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ 19వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే విషెస్…
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29పై ఈ మధ్య అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్స్ లో ఉన్నారు. మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. దీంతో వాళ్లంతా ప్రియాంక చోప్రా ఇన్ స్టాను ఫాలో అవుతున్నారు. ఆమె అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫొటో షేర్ చేస్తుంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు ఒడిశాలో షూట్ చేసిన రాజమౌళి టీమ్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో షూట్ చేస్తున్నట్టు…
టాలీవుడ్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్న, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 ‘గ్లోబ్ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కెన్యాలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కెన్యాకు బయలుదేరిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ఖరారైంది. ప్రయాణంలో ఆమె కెన్యాలో లభించే ‘కెన్యాన్ చెవ్డా’ అనే ప్రముఖ ఇండియన్ స్నాక్ను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా ‘గ్లోబ్ట్రాటర్’…
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్…
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్లను అడ్వెంచర్గా నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు జక్కన్న. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, మీడియా సమావేశాలు జరగలేదు. అయితే..…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ టైమ్ లో చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్ ఇతర భాషల డైరెక్టర్ల చేతుల్లో దారుణంగా నష్టపోయారు. ప్రభాస్ అప్పట్లో ఓం రౌత్ ను నమ్మి చేసిన ఆదిపురుష్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ కావడమే కాదు.. ఏకంగా ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి విమర్శల పాలు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత చెత్త…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాలు చేయకుండానే భారీగా యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. చిన్న వయసులోనే బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం అంటే మాటలు కాదు. అయితే ఆమెకు తాజాగా ఫేక్ అకౌంట్ల కష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇదేం కొత్త కాదు.…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా…
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషన్ మూవీనే. నిన్నటివరకు పాన్ ఇండియా మూవీ కోసం.. హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దింపుతున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ కోసం ఏరికోరి మైక్ టైసన్ను తీసుకొచ్చాడు పూరీ. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ను టైసన్కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో…