గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ద బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “ద బ్లఫ్ ఒక అద్భుతమైన చిత్రం.. యాక్షన్ మరియు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారు” అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా…
Athadu Re-Release Trends: టాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘అతడు’ కూడా ఒకటి. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. పెర్ఫామెన్స్, కథ, పాటలు, డైలాగ్స్.. ఇలా అన్నీ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 2005లో విడుదలైన అతడు సినిమా.. మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అతడు మూవీ ఫిబ్రవరి 28న రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం…
ఈరోజుల్లో ఏఐ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వారుండరు. ఉంటే మాత్రం.. నిజంగానే మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకున్నారా? ఇద్దరి మధ్య ఇంత పెద్ద ఫైట్ జరిగిందా? అని అనిపించకమానదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. ఏది ఒరిజినలో? ఏది ఏఐ క్రియేటేడో? తెలియకుండా పోతోంది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు రూపొందించిన ఒక ఏఐ వీడియో…
వన్స్ ఆపాన్ ఎ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. దర్శకుడిగానే కాదు.. రైటర్గానూ ఫ్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసుల్లా పేలేవి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్లు హీరోలు.. ప్రజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో మొహం చాటేస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్ తర్వాత కెరీర్ మరింత డైలామాలో పడింది. కానీ తన మార్క్ మూవీస్ను స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్స్. ఆడియన్సే కాదు.. స్టార్ హీరోలు…
మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7 విడుదల కానుంది. రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేశ్ సినిమా ఏంటనే టాపిక్ అటు ఫ్యాన్స్ లోను ఇటు ట్రేడ్ వర్గాలలోను ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లోని బడా నిర్మాతలు మహేశ్ తో సినిమా చేసేందుకు ఇటీవల ఆయనను కలిసి చర్చలు జరిపారు. Also Read : Kiran…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి తెలుగు సినీ అభిమాని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా ఇంకా సెట్స్పై ఉండగానే మహేష్ బాబు తర్వాతి సినిమా ఏంటన్న చర్చ ఇప్పుడు మొదలైంది. Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల!…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు.…
సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త…
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్నచిత్రం ‘వారణాసి’. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి మరియు మహేశ్ బాబు ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. అయితే ‘వారణాసి’ సినిమాకు ఆయన తన పారితోషికం కింద మొత్తం ఓవర్సీస్హ క్కులను…
‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజా…