ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా. అయితే ఎక్కువ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు వారి సొంత పనుల నేపథ్యంలో ఇటువంటివి చేస్తుంటారు.
ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము.. అలాగే మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కూడా కష్టమే.. రోడ్డు ప్రమాదాల పై ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను తీసుకున్నా కూడా ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. రోడ్డుపై నిలబడి ఉన్న స్కూటీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ స్కూటీని కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ స్కూటీపై తన తల్లిదండ్రులతో పాటు ఉన్న…
Ajit Pawar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాగ్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇటీవల నాందేడ్, ఔరంగాబాద్ సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై అక్కడి పార్టీలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి.
శాసన మండలి సభ్యురాలు (MLC) మనీషా కయాండే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మనీషాను ఎగతాళి చేస్తూ, సంజయ్ రౌత్ ఆమెను చెత్త అని పిలిచారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 2018లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
మన దేశం సంసృతికి, సాంప్రదాయలకు పుట్టినిల్లు.. అయితే మహిళల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా వారిపై జరుగుతున్న ఆగాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కడ తగ్గలేదు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో? లేదో? అనే భయం ప్రతి ఆడ తల్లిదండ్రుల్లో నెలకొంది… కొందరు ఆడ పిల్లలను కనాలి అంటే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా ఓ విషాద ఘటన వెలుగు చూసింది.. ఓ బాలికను…
Shiv Sena: మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంఎల్సీ మనీషా కయాండే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు
Devendra Fadnavis: భారతదేశంలోని ముస్లింలు ఎవరూ ఔరంగజేబ్ కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలు ఎవరూ కూడా మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా గుర్తించరని మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగబాద్ లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్