Home
Maharashtra News
Maharashtra News News
-
Snake In Meals : మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము..భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Butter and Ghee Adulteration: వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ ముఠాను ఛేదించిన అధికారులు..
ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు… -
Sanjay Raut : ఇద్దరిని ప్రధానులుగా చేయాలా.. నలుగురిని చేయాలా అన్నది మా ఇష్టం
Sanjay Raut : దేశంలో లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏడు దశల్లో జరగాల్సిన ఎన్నికలకు రెండు దశలు పూర్తయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. -
Salman Khan : లక్ష అడ్వాన్స్, మూడు సార్లు రెక్కీ, 13కి.మీ దూరంలో గది.. సల్మాన్ పై కాల్పుల ప్లాన్ ఇదే
Salman Khan : బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. -
Gadchiroli : 130 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 15 వేల మంది సైనికులు గడ్చిరోలిలో ఓటింగ్పై గట్టి నిఘా
Gadchiroli : విదర్భలోని గడ్చిరోలి-చిమూర్ లోక్సభ నియోజకవర్గంలో బుల్లెట్కు, బ్యాలెట్కు మధ్య వివాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నక్సలైట్లు ఓటు వేస్తే పరిణామాలుంటాయని హెచ్చరించారు. -
Maharastra : ఛార్జింగ్ పెడుతుండగా పేలిన బ్యాటరీ.. ఏడుగురు మృతి
Maharastra : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. షాపులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. -
Mumbai : ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Mumbai : దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని ఓ ప్రాంతంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళన నెలకొంది. నిజానికి నవీ ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
Rahul Gandhi : ‘జైట్లీ నా వద్దకు వచ్చి.. భూసేకరణపై మాట్లాడకండి అన్నారు’.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi : ముంబయిలోని దాదర్లోని శివాజీ పార్క్లో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు ర్యాలీని గత ఆదివారం నిర్వహించారు. -
MP Sanjay Raut : కాంగ్రెస్ లేకుంటేస్వాతంత్య్రం వచ్చేది కాదు.. బీజేపీ లేకుంటే అల్లర్లు జరిగేవి కావు : సంజయ్ రౌత్
MP Sanjay Raut : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లేకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. పండిట్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు.. కాంగ్రెస్ లేకుంటే దేశానికి నాయకత్వం వచ్చేది కాదని ఉద్ధవ్ థాకరే (UTB) గ్రూపునకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా అన్నారు. -
Maharastra : మహారాష్ట్రలో 36గంటలుగా రచ్చ.. 80 మంది అరెస్ట్
Maharastra : మహారాష్ట్రలో గత 36 గంటల్లో మూడు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని మీరా భయాందర్, పన్వెల్ తర్వాత ఇప్పుడు శంభాజీ నగర్లో కాల్పులు, రాళ్లదాడి జరిగింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!