Home
Maharashtra News
Maharashtra News News
-
Nagpur: సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. తొమ్మది మంది మృతి
Nagpur: మహారాష్ట్రలోని నాగ్పూర్లోని బజార్ గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. -
Maharashtra : నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీ.. ఆరుగురు మృతి
Maharashtra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటోల్లోని సోంఖంబ్ గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. -
Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి
Bank Robbery: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా వరోరా తాలూకాలోని టెముర్డాలో ఉన్న ఓ బ్యాంకులో కుక్కలు కాపలాగా ఉన్నాయి. గత 15 ఏళ్లలో ఈ బ్యాంకు గోడలు 7 సార్లు పగులగొట్టినా ఒక్కసారి కూడా బ్యాంకును దోచుకోవడంలో దొంగలు సక్సెస్ సాధించలేకపోయారు. -
India China News: హర్యానా నుండి తమిళనాడు వరకు కరోనా నియమాలను పాటించాలంటున్న ప్రభుత్వం
India China News: చైనాలో చిన్నారులు, యువతను వణికిస్తోన్న జ్వరం, మిస్టరీ న్యుమోనియాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
Eknath Shinde : ఏక్ నాథ్ షిండే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఊపందుకున్న రాజీనామా టాక్
Eknath Shinde : మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరాఠా ఉద్యమం మాత్రమే టెన్షన్గా ఉండేది. అయితే ఇప్పుడు ఓబీసీ కులాల సమీకరణ కూడా ఆందోళనను పెంచుతోంది. -
Maharastra: మారిన మహారాష్ట్ర పాలిటిక్స్.. మళ్లీ తెరపైకి కొత్త ఫ్రంట్
Maharastra: మహారాష్ట్ర రాజకీయాలలో గందరగోళం నెలకొంది. నిరంతరం కొత్త శిబిరాలు ఏర్పడుతున్నాయి. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంపై ఇప్పటి వరకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం కనుగొనలేకపోయింది. -
Maharashtra: బీజేపీ ఎంపీకి రూ.137 కోట్ల జరిమానా.. 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు
Maharashtra: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) నాయకుడు, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు ఏక్నాథ్ ఖడ్సే, బిజెపికి చెందిన లోక్సభ సభ్యురాలు ఆయన కోడలు రక్షా ఖడ్సేలకు ప్రభుత్వం రూ.137 కోట్ల జరిమానా విధించింది. -
Heart Transplant: జవాన్ ప్రాణాలు కోసం.. నాగ్పూర్ నుంచి గుండె.. పూణెలో ఆపరేషన్
Heart Transplant: కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ ఓ మహిళ దేశాన్ని కాపాడుతున్న జవాన్ ప్రాణాలు నిలబెట్టింది. నాగ్పూర్లో మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన తర్వాత, ఆమె గుండెను భారత వైమానిక దళ సైనికుడికి అమర్చారు. -
Cemetery Marriage: ఇదేందయ్యా ఇది, ఇది నేన్ చూడలే.. స్మశానంలో పెళ్లా?
మన హిందూ సాంప్రదాయాల్లో పెళ్లి అనేది ఒక గొప్ప శుభకార్యం. ఈ శుభకార్యాన్ని దేవాలయాల్లోనో, ఇంటి వద్దనో.. -
Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ప్రాణహాని ఉంది. సౌరభ్ పింపాల్కర్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ బెదిరింపు వచ్చింది. ఆ ట్వీట్లో అభ్యంతరకర విషయాలు రాస్తూ శరద్ పవార్ ఫలితం కూడా షాకింగ్గా ఉంటుందని అంటున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!