Home
Maharashtra News
Maharashtra News News
-
Salman Khan : లక్ష అడ్వాన్స్, మూడు సార్లు రెక్కీ, 13కి.మీ దూరంలో గది.. సల్మాన్ పై కాల్పుల ప్లాన్ ఇదే
Salman Khan : బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. -
Gadchiroli : 130 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 15 వేల మంది సైనికులు గడ్చిరోలిలో ఓటింగ్పై గట్టి నిఘా
Gadchiroli : విదర్భలోని గడ్చిరోలి-చిమూర్ లోక్సభ నియోజకవర్గంలో బుల్లెట్కు, బ్యాలెట్కు మధ్య వివాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నక్సలైట్లు ఓటు వేస్తే పరిణామాలుంటాయని హెచ్చరించారు. -
Maharastra : ఛార్జింగ్ పెడుతుండగా పేలిన బ్యాటరీ.. ఏడుగురు మృతి
Maharastra : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. షాపులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. -
Mumbai : ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Mumbai : దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని ఓ ప్రాంతంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళన నెలకొంది. నిజానికి నవీ ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
Rahul Gandhi : ‘జైట్లీ నా వద్దకు వచ్చి.. భూసేకరణపై మాట్లాడకండి అన్నారు’.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi : ముంబయిలోని దాదర్లోని శివాజీ పార్క్లో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు ర్యాలీని గత ఆదివారం నిర్వహించారు. -
MP Sanjay Raut : కాంగ్రెస్ లేకుంటేస్వాతంత్య్రం వచ్చేది కాదు.. బీజేపీ లేకుంటే అల్లర్లు జరిగేవి కావు : సంజయ్ రౌత్
MP Sanjay Raut : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లేకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. పండిట్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు.. కాంగ్రెస్ లేకుంటే దేశానికి నాయకత్వం వచ్చేది కాదని ఉద్ధవ్ థాకరే (UTB) గ్రూపునకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా అన్నారు. -
Maharastra : మహారాష్ట్రలో 36గంటలుగా రచ్చ.. 80 మంది అరెస్ట్
Maharastra : మహారాష్ట్రలో గత 36 గంటల్లో మూడు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని మీరా భయాందర్, పన్వెల్ తర్వాత ఇప్పుడు శంభాజీ నగర్లో కాల్పులు, రాళ్లదాడి జరిగింది. -
Nagpur: సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. తొమ్మది మంది మృతి
Nagpur: మహారాష్ట్రలోని నాగ్పూర్లోని బజార్ గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. -
Maharashtra : నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీ.. ఆరుగురు మృతి
Maharashtra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటోల్లోని సోంఖంబ్ గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. -
Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి
Bank Robbery: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా వరోరా తాలూకాలోని టెముర్డాలో ఉన్న ఓ బ్యాంకులో కుక్కలు కాపలాగా ఉన్నాయి. గత 15 ఏళ్లలో ఈ బ్యాంకు గోడలు 7 సార్లు పగులగొట్టినా ఒక్కసారి కూడా బ్యాంకును దోచుకోవడంలో దొంగలు సక్సెస్ సాధించలేకపోయారు.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!