జనాలు సొంతంగా వ్యాపారాలు చేస్తూ డబ్బులను సంపాదించాలని కోరుకుంటున్నారు.. అయితే ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియక ఏదొక వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోతున్నారు.. అలాంటి వారికోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా ను తీసుకొని వచ్చాము.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఈ బిజినెస్ ఐడియా తో మ
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉల్లి లేకుండా ఎటువంటి వంట ఉండదు.. కొన్ని సార్లు ఉల్లికి కొరత కూడా వస్తుంది.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది.. అలాంటి వాటి నుంచి బయటపడాలని కొన్ని దేశాల్లోని ప్రజలు ఉల్లిని పొడిగా, లేదా ఎండబెట్టి వాడుతుంటారు.. విదేశాల్ల
ఈరోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్లు కూడా వ్యాపారాలు చేస్తున్నారు.. అంతేందుకు సినిమా హీరో, హీరోయిన్లు కూడా సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు.. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ చేస్తే ఎప్పుడూ లాభాలు వచ్చేలా ఉండాలి.. అప్పుడే అధిక లాభాలను పొందుతూన్నారు..ఆ వ్యాపారం చేసే ప్లేస్, మీరు ఉత్పత్తి చేసే ప్రొడెక్�
కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని పథకాలు మాత్రం జనాలకు మంచి లాభాలాను ఇస్తున్నాయి.. అందులో అటల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి.. గతంలో ఈ స్కీమ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం.. ఈ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజ�
బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికీ వస్తాయి.. కానీ కొంతమంది మాత్రమే దాన్ని మొదలు పెట్టి చూపిస్తారు.. ఒకప్పటిలా ఒకే బిజినెస్ను ఏళ్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది.. సీజన్ కు తగ్గట్లు బిజినెస్ లు
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఉంది.. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా మీ జీవితాన్ని మార్చేయవచ్చు.. ఈ బిజినెస్ ఏంటో కాదు టెంట్ హౌస్..ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్ట్మెంట్ విషయంలో అంతగా ఇబ్బంది ఉండ
ఈ మధ్య కాలంలో నల్ల పసుపు గురించి ఎక్కువగా వింటున్నాము.. నల్ల పసుపు మొక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ వంటి మందుల తయారీతో పాటు ఇతర మందులలో కూడా నల్ల పసుపును వినియోగిస్తుండటంతో దేశ, విదేశాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇది ఔషధాల కోసం మరియు సౌందర్య సాధనాల తయారీ కోసం విస్తృతంగా సాగు �
ప్రస్తుతం ఉద్యోగం చేసేవారి కంటే వ్యాపారం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. యువత ఈ మధ్య వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చెయ్యడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు..రైతులకు మంచి లాభాలను అందిస్తుంది..అదే వెల్లుల్లి సాగు..అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ అంటే వ్యవసాయమే.. రైతులకు సిరులు కురిపించే పంటలు కూడా కొన్ని ఉన్నాయి.. వాటితో లక్షలు సంపాదిస్తున్న రైతులు కూడా ఉన్నారు.. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్త
బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికీ ఉంటుంది.. అలాంటివారికి ఇది మంచి సమయం.. ఈరోజుల్లో పండగ సీజన్ రావడంతో జనాలు కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అప్పుడే మనదేశంలో పండగల సందడి అప్పుడే మొదలై పోయింది.. దసరా, దీపావళి పండుగలు సంప్రదాయాలను, సంతోషాలను మాత్రమే కాదు..ఆర్థిక అవకాశాలను కూడా అందజేస