తెలంగాణలోని 17 స్థానాలకు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) ఆప్షన్ను ఎంచుకున్నారు. మొత్తం 1,02,654 మంది ఓటర్లు, 0.47% మంది ఓటర్లు నోటాను ఎంచుకోవడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో నోటాను ఎంచుకున్న 1.03% కంటే ఇది తగ్గుదలని సూచిస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో నోటా ఓట్లు ఇలా : మల్కాజిగిరి: 13,366 ఓట్లు ఆదిలాబాద్: 11,762 ఓట్లు వరంగల్: 8,380 ఓట్లు…
Lok Sabha Election Results : భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నేడు వెలుబడిన 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ స్థానం నుంచి TMC అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై దాదాపు 70,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. యూసుఫ్ పఠాన్కు 4,58,831 ఓట్లు రాగా, రంజన్కు 3,89,729 ఓట్లు వచ్చాయి.…
Counting Process: లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 4న జరగనున్న ..
V Hanumanta Rao: లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుస్తుందని మాజీ ఎంపీ విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ని దేవుడు పంపిన దేవదూత అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూన్నాడన్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. Noida Police: మురికి కాలువలో…
Loksabha Elections : ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో హింస సర్వసాధారణమైపోయింది. ఇదిలా ఉండగా ఆరో విడత పోలింగ్కు ముందు శుక్రవారం రాత్రి తూర్పు మిడ్నాపూర్లో టీఎంసీ కార్యకర్త హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికలు తుది దశకు వచ్చాయి. మరో రెండు విడతల్లో దేశంలోని 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగియనున్నాయి. అయితే, ఈ సారి ఎన్నికల్లో మొత్తం అంకెల చుట్టూ తిరుగుతోంది.
Jharkhand Land Scam Case: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్టు చేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో బుధవారం (మే 22) చర్చ కొనసాగనుంది.
Loksabha Elections : లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్కు సంబంధించిన తుది గణాంకాలు వెలువడ్డాయి. మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల ఐదో పోలింగ్ జరుగుతుంది.. ఈరోజు పలు పాంత్రాల్లో ఓటింగ్ మొదలైంది.. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బాలీవుడ్ ప్రముఖులు అంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వచ్చేసారు.. సామాన్యుల తో పాటుగా బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. ఐదో దశలో ఆరు రాష్ర్టాలు, రెండు…