BJP: సీట్లు తగ్గినా లొంగిపోయేందుకు సిద్ధంగా లేని బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం మెజారిటీకి కేవలం 32 సీట్ల తగ్గాయి. దీంతో మిత్రపక్షాలైన 16 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ (12), ఏక్నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (5) బీజేపీ మెజారిటీకి చేరుకోవడంలో కీలకంగా మారాయి.
అయితే, సంక్షీర్ణంతో మోడీ3.0 ప్రభుత్వం ఏర్పడుతుండటంతో మిత్రపక్షాలు తమ డిమాండ్లను, కేబినెట్ బెర్తుల్ని బీజేపీ ముందు ఉంచుతున్నారు. కీలకమైన ఫోర్ట్పోలియోను దక్కించుకోవాలని డిమాండ్లు చేస్తున్నట్లు సమచారం. అయితే, బీజేపీ మిత్రపక్షాలకు లొంగపోవడానికి సిద్ధంగా లేదని సమచారం. కీలమైన మంత్రిత్వ శాఖల్ని తన వద్దే ఉంచుకోవాలని అనుకుంటోంది.
Also Read
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
- Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
Read Also: Delhi: తీహార్ జైలులో గ్యాంగ్ వార్.. ఖైదీని కత్తితో పొడిచిన ప్రత్యర్థులు
టీడీపీ లోక్సభ స్పీకర్ పదవిని కోరడంతో పాటు రెండు కేబినెట్ బెర్తుల్ని అడుగుతుందని, జేడీయూ రైల్వే, వ్యవసాయశాఖను అడుగుతోందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా వంటి కీలకమైన శాఖల్ని తన వద్దే పెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ ఎన్డీయే ప్రభుత్వం కోసం ‘‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’’ కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టును వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆఫర్ చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు ఉన్న సమచారం ప్రకారం.. జేడీయూకి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఇవ్వవచ్చు. టీడీపీకి పౌరవిమానయానం, ఉక్కు పరిశ్రమలను ఇవ్వవచ్చని తెలుస్తోంది. టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ వంటి ఇతర పోర్ట్ఫోలియోలను పోర్ట్ఫోలియోలకు అప్పగించడానికి బిజెపి సిద్ధంగా ఉండవచ్చు.
- Tags
- bjp
- JDU
- Lok Sabha Elections
- NDA
- PM Modi
తాజావార్తలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
-
Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
-
Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!