Amit Shah : తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా ఫలితం రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని అన్నారు.
Loksabha Elections : 2024 లోక్సభ ఎన్నికలకు నాలుగు దశల్లో ఓటింగ్ పూర్తయింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న ఐదో దశ పోలింగ్ జరగనుంది.
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశారు. ఇందులో డ్రగ్స్ 45 శాతం. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన రూ.8,889 కోట్ల
Lok Sabha Elections : సోనియా గాంధీ రాయ్బరేలీలో ఉన్నారు. నేడు రాయ్బరేలీ ఐటీఐ దగ్గర జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్లు ఆయనతో పాటు వేదికపై ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.
హైదరాబాద్ & సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్ లు & పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. క్రిటికల్ ఏరియాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఆయా జోన్ల డీసీపీలు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ లో సమస్యత్మక సునితమైన ప్రాంతాలు ఉన్నాయని, ఈస్ట్ జోన్ లో 225 లోకేషన్ లో మొత్తం 539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు గిరిధర్. వీటిలో 46 క్రిటికల్ పోలింగ్…
Naveen Patnayak : ఒడిశాలో ఎప్పుడూ పట్నాయక్లదే ఆధిపత్యం. పట్నాయక్ రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక రంగంలో కూడా ముందున్నారు. 77 ఏళ్ల స్వాతంత్య్రానంతర చరిత్రలో ముగ్గురు పట్నాయక్లు ఒడిశాలో మొత్తం 45 ఏళ్లపాటు అధికారంలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రాలో ఒ జవాన్ మోసానికి పాల్పడ్డాడు. డబ్బులు ఇస్తే ఈవీఎంను సెట్ చేస్తా అంటూ ఓ రాజకీయ నాయకుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.