లోక్ సభ ఎన్నికలకు నేడు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. 17 లోక్ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. యావత్తు తెలంగాణ మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. సిద్దిపేటలోని భరత్ నగర్ అంబిటాస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గతంలో కంటే ఎక్కువ శాతం పట్టణాలలో పోలింగ్…
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Bomb threat: మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా 13 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్)కి ఆదివారం ఈ-మెయిల్ వచ్చింది.
ఎన్నికల ఉద్యోగికి పాముకాటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమో న్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగి విపుల్ రెడ్డిని పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. అక్కడి 15వ పోలింగ్ కేంద్రంలో టాయిలెట్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన్ను 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా విపుల్ రెడ్డి జైనథ్…
భారతదేశం యొక్క ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా , మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేటాయించిన పోలింగ్ బూత్కు వెళ్లి తన విలువైన ఓటు వేరొకరు వేసినట్లు ఒక పోలింగ్ ఏజెంట్ చెప్పినట్లు ఊహించుకోండి. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉన్నప్పటికీ, సాధారణ ఎన్నికల సమయంలో ఇది అసాధారణం కాదు. పోలింగ్ ప్రక్రియ యొక్క సమగ్రత , పారదర్శకతను కాపాడేందుకు, ఓటర్లు తమ ఓటును శాంతియుతంగా వేయడానికి ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఒక వ్యక్తి తన…
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
రెండు నియోజకవర్గాలు, 75 మంది అభ్యర్థులు, 45.91 లక్షల మంది ఓటర్లు – హైదరాబాద్ నగరంలో అత్యంత విశిష్ట ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారుల కట్టుదిట్టమైన నిఘా మధ్య, పౌరులు సోమవారం తమ ఓట్లు వేసి లోక్సభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు, ఆదివారం, నగరం నలుమూలల నుండి పోలింగ్ అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) కలిగి ఉన్న తమ పోలింగ్ సామగ్రిని సేకరించడానికి పంపిణీ ,…