స్వర కోకిల లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. లత మృతితో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. స్వర కోకిలగా పేరుగాంచిన భారతరత్న గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తన కెరీర్లో వేలాది పాటలకు గాత్రాన్ని అందించారు. లతా అనేక భారతీయ భాషలలో పాటలు పాడారు. ఆమె పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే లత చివరి పాట ఏదో తెలుసా? Read Also : లతాజీకి బాలీవుడ్ ప్రముఖుల నివాళి లతా మంగేష్కర్ చాలా హిందీ…
కోవిడ్ -19, న్యుమోనియా, ఇతర వ్యాధులతో దాదాపు నెల రోజుల పోరాటం తర్వాత లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. దక్షిణ ముంబైలోని ఆమె నివాసం ప్రభు కుంజ్ కు ఇప్పటికే లతా మంగేష్కర్ భౌతికకాయం చేరుకుంది. ప్రస్తుతం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ప్రభు కుంజ్ ఇంట్లో ఉంచారు. పలువురు పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు ఆమెకు చివరిసారి నివాళులర్పించారు. Read Also : లతాజీ అంత్యక్రియలకు ప్రధాని… రంగంలోకి దిగిన సీఎం ముంబైలోని లతా…
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “కార్తికేయ-2” చేస్తున్నాడు నిఖిల్. 2014లో చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్…
‘భారతరత్న’ అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది లతాజీ మరణం. ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక లతాజీ చివరి చూపు కోసం ప్రధాని కూడా రాబోతున్నారు. Read Also : బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ? తాజాగా లతా మంగేష్కర్…
భారత నైటింగేల్, భారతరత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఈరోజు ఉదయం అందరికీ షాక్ ఇచ్చింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ఆదివారం ఉదయం 8:12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ లెజెండరీ సింగర్ జనవరి మొదట్లోనే కరోనా బారిన పడింది. ఆమెను అప్పటికే న్యుమోనియా కూడా ఉండడంతో పరిస్థితి విషమించింది. లతా పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి ముంబైలోని శివాజీ పార్క్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త…
చిత్రసీమలో సంపాదించింది మళ్ళీ చిత్రసీమలోనే ఖర్చు పెట్టాలనే కోరిక కొందరికి ఉంటుంది. లతా మంగేష్కర్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆమె మరాఠీలో కొన్ని సినిమాలు నిర్మించారు. 1953లో ‘వాడాల్’, ‘జాంజార్’ అనే సినిమాలు తీశారు. ఆ రెండూ బాగానే ఆడాయి. ఆ తర్వాత 1955లో ‘కాంచన్’ చిత్రం నిర్మించారు. అదీ ఫర్వాలేదనిపించింది. భారీ బడ్జెట్ తో 1990లో నిర్మించిన ‘లేకిన్’ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలానే లతా మంగేష్కర్ కూ కొన్ని సెంటిమెంట్లు…
భారతరత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేసిన లతాజీ మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. Read Also : లతాజీ ఇంటి…
లతా మంగేష్కర్ తండ్రి దీనానాధ్ కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించినా అంత్యదశలో దుర్భర జీవితాన్ని గడిపారు. ఆయన కన్నుమూసే సమయానికి లతకు 13 సంవత్సరాల వయసు. జీవిత చరమాంకంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆస్తిగా ఏమీ ఇవ్వలేకపోయారు. అయితే మరణం సంభవిస్తున్న వేళ లతను దగ్గరకు పిలిపించుకుని తన తంబూరా, స్వయంగా నొటేషన్లు రాసుకున్న పాటల పుస్తకం ఇచ్చారు. ‘ఇవి నీ దగ్గర ఉండగా నన్ను మించిన ఆర్టిస్టువు కాగలవని నా నమ్మకం. జీవితంలో భద్రతా భావం లేకుండా…
లతా తండ్రి దీనానాధ్ కుటుంబం గోవాకు చెందింది. వాళ్ళ అసలు ఇంటి పేరు హర్దీకర్. అయితే పోర్చుగీసు వారి బారి నుండి కుల దైవాలను రక్షించుకోవడానికి రక్తం చిందించి, దేవుడికి రక్తాభిషేకం చేయడం వల్ల ఆ తర్వాత అభిషేకి అనేది ఇంటి పేరుగా మారింది. సాధారణంగా మగవాళ్ళ పేరు చివర భట్ అని వస్తుంది. దీనానాధ్ తండ్రి గణేశ్ భట్ అభిషేకీ ‘కర్ హదీ’ శాఖకు చెందిన బ్రహ్మణుడు కాగా, తల్లి యశుబాయి మరాఠా. రాణే కుటుంబానికి…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం. Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం శేవంతి, దినతన్ మంగేష్కర్లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే,…