ఇండియా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాజాగా కన్నుమూశారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆమె ఈరోజు మృతి చెందింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ అని కూడా అభిమానులు ఆమెను పిలుచుకుంటారు. లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతామంగేష్కర్ తన…
ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. లతా మంగేష్కర్ పాట వినాలీ ప్రతిపూట – అనుకొనేవారు ఎందరో. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. లత పాటతోనే భావితరాలు సైతం పులకించి పోతాయి. ఆ గానకోకిల గాత్రంలోని మహత్తు అలాంటిది మరి!…
దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. సెలెబ్రిటీలు వరుసగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ రిజల్ట్స్ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సమాచారం. Read Also : రేణూ…