Home
Latest Telugu News
Latest Telugu News News
-
Siddaramaiah:100 శాతం రిజర్వేషన్ పై విమర్శలు..బిల్లును తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం
ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది. -
Hyundai: మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్స్..ఎక్కడంటే..?
హ్యుందాయ్ మోటార్ త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. కంపెనీ తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాలను కూడా పంపింది. తాజాగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని నాగ్పూర్ మరియు ఔరంగాబాద్లో మొబైల్ మెడికల్ యూనిట్ను ప్రారంభించింది. -
T20 captain: టీ20 కెప్టెన్ ఎంపికపై జోరుగా చర్చ..గంభీర్, రోహిత్ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారంటే ?
2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దీని తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీపై చర్చ జోరందుకుంది. -
Tata Nano EV Car: మళ్లీ మర్కెట్లో అడుగుపెట్టనున్న టాటా నానో..! ధర ఎంతో తెలుసా?
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కంపెనీ.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలా ఓ కారును తయారు చేశారు. ఇది రతన్ టాటా కలల కారు గా చెప్పుకుంటారు. -
Flipkart: ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్..ఎప్పటి నుంచంటే..?
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ డే పేరుతో సేల్ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూలై 20,21వ తేదీల్లో ఈ సేల్ను ప్రారంభించనుంది. కేవలం ప్రైమ్ యూజర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. -
History of East India Company: భారత్ను బానిసగామార్చి పాలించిన విదేశీ కంపెనీ.. ఇప్పుడు భారతీయుడి చేతుల్లో..!
ఈస్టిండియా కంపెనీ పేరు విద్యావంతులకే కాదు.. పాఠశాలకు, కళాశాలకు వెళ్లని వారికి కూడా తెలుసు. భారతీయులను చాలా కాలం పాటు బానిసలుగా చేసి భారతదేశాన్ని పాలించిన సంస్థ ఇదే. ఈ కంపెనీ మొదట క్రీ.శ. 1600లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు దేశం మొత్తాన్ని పరిపాలించే విధంగా మూలాలను నెలకొల్పింది. ఈ కంపెనీ పేరు మరియు వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ భారతదేశాన్ని బానిసగా మార్చిన ఈ కంపెనీ నేడు… -
Kuwait: వామ్మో.. భారత్ లో రూ.60కి దొరికే చెప్పులు..కువైట్ లో రూ.లక్ష
భారతదేశంలో చాలా మంది ప్రజలు సాధారణంగా రబ్బరు చెప్పులను ఇంట్లో ధరిస్తారు. మార్కెట్ లో రూ.60 నుంచి రూ.150 వరకు లభించే ఈ చెప్పులు చాలా మామూలుగా కనిపిస్తాయి. -
Karnataka: కన్నడ మాట్లాడే వారికే కంపెనీల్లో ఉద్యోగాలు..!బెంగళూరులో ఐటీ కంపెనీల పరిస్థితేంటి?
హర్యానా తర్వాత ఇప్పుడు కర్ణాటకలో కూడా ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలనే నిబంధనను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
Reservation: సంచలన నిర్ణయం.. పోలీసు, మైనింగ్ గార్డ్ ఉద్యోగాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్..
మరికొద్ది నెలల్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతోంది. ఎన్నికలకు ముందు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం అగ్నివీర్ పథకానికి సంబంధించి పెద్ద ప్రకటన చేసింది. -
UP: కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని పోలీసులకు ఫిర్యాదు..తర్వాత ఏమైందంటే..?
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రోజూ సాయంత్రం తమ కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!