Hyundai: మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్స్..ఎక్కడంటే..?
- త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్న హ్యుందాయ్ మోటార్
- తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాల సమర్పణ
- ఔరంగాబాద్లో మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం
- ఈ స్పర్శ్ సంజీవని మొబైల్ మెడికల్ యూనిట్లను ప్రారంభించిన మహారాష్ట్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హ్యుందాయ్ మోటార్ త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. కంపెనీ తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాలను కూడా పంపింది. తాజాగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని నాగ్పూర్ మరియు ఔరంగాబాద్లో మొబైల్ మెడికల్ యూనిట్ను ప్రారంభించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ భారతీయ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఈ స్పర్శ్ సంజీవని మొబైల్ మెడికల్ యూనిట్లను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి గిరీష్ మహాజన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
READ MORE: Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం..
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మరియు వెర్టికల్ హెడ్ పునిత్ ఆనంద్ మాట్లాడుతూ.. సర్వతోముఖాభివృద్ధికి ఆరోగ్యకరమైన జనాభా మొదటి అవసరం అన్నారు. “ఇది హ్యుందాయ్ యొక్క గ్లోబల్ విజన్. ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’కి కూడా అనుగుణంగా ఉంది. నాగ్పూర్, ఔరంగాబాద్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని మొబైల్ మెడికల్ యూనిట్ల సహాయంతో చికిత్స అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ పని కోసం హ్యుందాయ్ ప్రత్యేక మైటీ వ్యాన్లను మొబైల్ మెడికల్ యూనిట్లుగా మార్చాం. ఇందులో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు పరీక్షలు, ఉచిత కన్సల్టేషన్ సౌకర్యాలు కల్పిస్తాం. ” అని పేర్కొన్నారు.
READ MORE:Wagh Nakh: లండన్ నుంచి ముంబై చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’
మొబైల్ మెడికల్ యూనిట్లోని ప్రతి వ్యాన్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. ఈ వ్యాన్ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు, మందులు అందజేస్తుంది. అన్ని వ్యాన్లలో ఆధునిక వైద్య పరీక్షా సౌకర్యాలు, పరీక్ష సాధనాలతో పాటు బ్లడ్ షుగర్, మలేరియా, డెంగ్యూ మరియు రక్తపోటును పరీక్షించే సౌకర్యాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!