Home
Latest Telugu News
Latest Telugu News News
-
The Surgical Strike : రూ.25 కోట్లతో నిర్మించిన సినిమా.. రూ.300 కోట్లకు పైగా వసూలు
సౌత్తో పాటు, బాలీవుడ్లో కూడా అనేక సినిమాలు వాటి బడ్జెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ సంపాదించి మేకర్స్ను ధనవంతులను చేశాయి. జనవరి 11, 2019న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన అలాంటి ఒక బాలీవుడ్ చిత్రం గురించి ఈ రోజు తెలుసుకుందాం. -
Atishi Marlena: కార్యకర్త నుంచి సీఎం పదవి వరకు… ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ‘అతిషి’ ప్రస్థానం..
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా 'అతిషి' ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
Real Estate: “పొదుపు మంత్రం” హైదరాబాద్లో సొంతింటి కల.. నెరవేర్చుకోండి ఇలా…
చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటివరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో ఓ చోటా సొంతిళ్లు కట్టుకోవాలని, లేదా కొనుగోలు చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో ఇళ్ల ధరలు… -
TCS: మళ్లీ “టాటా” టాప్.. భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్
భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే? దేశంలోని అత్యంత విలువైన టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు.. -
Namo Drone Didi Scheme: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం!
మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జి) ఈ సంవత్సరం డ్రోన్లు ఇవ్వనున్నారు. -
Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక ‘కుట్ర’.. కేంద్రమే కారణం!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో వరదలకు బాధ్యత వహించాలని అన్నారు. -
Crime: సె** వర్కర్ తో డబ్బుల విషయంలో గొడవ.. మహిళను ముక్కలుగా నరికి ఆపై..
తమిళనాడు రాజధాని చెన్నైలో సంచలన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి సె** వర్కర్ మహిళను సుత్తితో కొట్టి చంపాడు. -
Breaking News: పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. త్వరలో కొత్త ఆదాయపు పన్ను విధానం!
పన్ను వ్యవస్థకు సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. -
Smart Watches: ఈ స్మార్ట్ వాచ్లపై భారీగా తగ్గింపు.. తక్కువ ధరలో లభించే టాప్ 10 వాచ్లు!
నేటి వేగవంతమైన ప్రపంచంలో, స్మార్ట్వాచ్ అనేది కేవలం ఫ్యాషన్ ప్రకటన మాత్రమే కాదు. ఇది మిమ్మల్ని కనెక్ట్ చేసే, ఆరోగ్యంగా, ట్రాక్లో ఉంచే సాధనం. అమెజాన్ యొక్క తాజా సేల్తో టెక్ ప్రేమికులు ఇప్పుడు ఉత్తమ ధరలకు ప్రీమియం స్మార్ట్వాచ్లను సొంతం చేసుకోవచ్చు. మీరు ఫిట్నెస్ ఔత్సాహికులైనా లేదా స్టైలిష్ యాక్సెసరీ కావాలనుకున్నా.. ఈ స్మార్ట్వాచ్లు గొప్ప పొదుపుతో వస్తున్నాయి. అధునాతన ఆరోగ్య ట్రాకింగ్ నుంచి స్టైలిష్ డిజైన్ల వరకు ఈ గడియారాలు మీ అవసరాలు, ప్రాధాన్యతలకు… -
Maruti Suzuki: మరో 5 కొత్త కార్లను విడుదల చేయనున్న మారుతి సుజుకీ.. ధర రూ. 10 లక్షలలోపే..!
మంచి మైలేజీ కారణంగా మారుతి కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. అంతేకాకుండా.. వాటి నిర్వహణ, సరసమైన ధర కూడా బలమైన డిమాండ్కు పెద్ద కారణం. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడళ్లపై దృష్టి సారించింది.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!