చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటివరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో ఓ చోటా సొంతిళ్లు కట్టుకోవాలని, లేదా కొనుగోలు చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో ఇళ్ల ధరలు…
భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే? దేశంలోని అత్యంత విలువైన టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు..
మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జి) ఈ సంవత్సరం డ్రోన్లు ఇవ్వనున్నారు.
నేటి వేగవంతమైన ప్రపంచంలో, స్మార్ట్వాచ్ అనేది కేవలం ఫ్యాషన్ ప్రకటన మాత్రమే కాదు. ఇది మిమ్మల్ని కనెక్ట్ చేసే, ఆరోగ్యంగా, ట్రాక్లో ఉంచే సాధనం. అమెజాన్ యొక్క తాజా సేల్తో టెక్ ప్రేమికులు ఇప్పుడు ఉత్తమ ధరలకు ప్రీమియం స్మార్ట్వాచ్లను సొంతం చేసుకోవచ్చు. మీరు ఫిట్నెస్ ఔత్సాహికులైనా లేదా స్టైలిష్ యాక్సెసరీ కావాలనుకున్నా.. ఈ స్మార్ట్వాచ్లు గొప్ప పొదుపుతో వస్తున్నాయి. అధునాతన ఆరోగ్య ట్రాకింగ్ నుంచి స్టైలిష్ డిజైన్ల వరకు ఈ గడియారాలు మీ అవసరాలు, ప్రాధాన్యతలకు…
మంచి మైలేజీ కారణంగా మారుతి కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. అంతేకాకుండా.. వాటి నిర్వహణ, సరసమైన ధర కూడా బలమైన డిమాండ్కు పెద్ద కారణం. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడళ్లపై దృష్టి సారించింది.
ప్రపంచవ్యాప్తంగా 'డైమండ్' ఇప్పటికీ సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కానీ.. ప్రస్తుతం ఈ రిచ్ బిజినెస్ తీవ్ర 'పేదరికం'లో సాగుతోంది. ఏకంగా 7 వేల కంపెనీలు నష్టాలను చవిచూడగా.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.