Crime: సె** వర్కర్ తో డబ్బుల విషయంలో గొడవ.. మహిళను ముక్కలుగా నరికి ఆపై..
- తమిళనాడులో దారుణ ఘటన
- మహిళను అత్యంత కిరాతకంగా చంపిన యువకుడు
తమిళనాడు రాజధాని చెన్నైలో సంచలన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి సె** వర్కర్ మహిళను సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలోనింపి పాడేశాడు. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏం జరిగిందంటే.. సెప్టెంబర్ 18న చెన్నైలోని తొరైపాక్కం సమీపంలో పాడుబడిన ట్రాలీలో మహిళ మృతదేహం లభ్యమైంది. సమీపంలో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ట్రాలీపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీపై ఉన్న బ్యాగ్ని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.
READ MORE: Balineni Srinivasa Reddy: కాసేపట్లో జనసేన అధినేతతో బాలినేని భేటీ..
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
మృతురాలిని 32 ఏళ్ల దీపగా గుర్తించారు
మృతదేహం పరిస్థితి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హత్యానంతరం మహిళను బ్యాగులో నింపేందుకు వీలుగా ముక్కలుగా నరికాడు. ఈ కేసులో చెన్నై పోలీసులు వేగంగా వ్యవహరించి నిందితులను గురువారం అరెస్టు చేశారు. మృతి చెందిన మహిళను 32 ఏళ్ల దీపగా గుర్తించారు. ఆమె మనాలి వాసిగా గుర్తించారు. ఆమె ఒక సె** వర్కర్ అని పోలీసుల తేల్చారు.
READ MORE: Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బ్రోకర్ సలహా మేరకు దీప తోరైపాక్కం వెళ్లింది..
బ్రోకర్ సలహా మేరకు దీపా తోరైపాక్కం వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో సోదరుడు ఫోన్ చేయగా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఓ యాప్ ద్వారా లొకేషన్ కనుగొని తోరైపాక్కంలో ఉన్నట్లు గుర్తించాడు. తన సోదరి మిస్సింగ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం తోరైపాక్కం పోలీసులు ట్రాలీలో దీప మృతదేహాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో శివగంగై జిల్లాకు చెందిన ప్రధాన అనుమానితుడు మణికందన్ అని సమాచారం అందింది. మణికందన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో… మణికందన్ మొదట మహిళను హత్య చేసినట్లు ఖండించాడు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో.. హత్య చేసింది తానేనని అంగీకరించాడు. డబ్బుల విషయంలో దీపతో గొడవ జరిగిందని చెప్పారు. ఈ గొడవలో దీపను సుత్తితో కొట్టి హత్య చేశాడు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో