Crime: సె** వర్కర్ తో డబ్బుల విషయంలో గొడవ.. మహిళను ముక్కలుగా నరికి ఆపై..
- తమిళనాడులో దారుణ ఘటన
- మహిళను అత్యంత కిరాతకంగా చంపిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజధాని చెన్నైలో సంచలన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి సె** వర్కర్ మహిళను సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలోనింపి పాడేశాడు. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏం జరిగిందంటే.. సెప్టెంబర్ 18న చెన్నైలోని తొరైపాక్కం సమీపంలో పాడుబడిన ట్రాలీలో మహిళ మృతదేహం లభ్యమైంది. సమీపంలో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ట్రాలీపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీపై ఉన్న బ్యాగ్ని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.
READ MORE: Balineni Srinivasa Reddy: కాసేపట్లో జనసేన అధినేతతో బాలినేని భేటీ..
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
మృతురాలిని 32 ఏళ్ల దీపగా గుర్తించారు
మృతదేహం పరిస్థితి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హత్యానంతరం మహిళను బ్యాగులో నింపేందుకు వీలుగా ముక్కలుగా నరికాడు. ఈ కేసులో చెన్నై పోలీసులు వేగంగా వ్యవహరించి నిందితులను గురువారం అరెస్టు చేశారు. మృతి చెందిన మహిళను 32 ఏళ్ల దీపగా గుర్తించారు. ఆమె మనాలి వాసిగా గుర్తించారు. ఆమె ఒక సె** వర్కర్ అని పోలీసుల తేల్చారు.
READ MORE: Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బ్రోకర్ సలహా మేరకు దీప తోరైపాక్కం వెళ్లింది..
బ్రోకర్ సలహా మేరకు దీపా తోరైపాక్కం వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో సోదరుడు ఫోన్ చేయగా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఓ యాప్ ద్వారా లొకేషన్ కనుగొని తోరైపాక్కంలో ఉన్నట్లు గుర్తించాడు. తన సోదరి మిస్సింగ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం తోరైపాక్కం పోలీసులు ట్రాలీలో దీప మృతదేహాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో శివగంగై జిల్లాకు చెందిన ప్రధాన అనుమానితుడు మణికందన్ అని సమాచారం అందింది. మణికందన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో… మణికందన్ మొదట మహిళను హత్య చేసినట్లు ఖండించాడు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో.. హత్య చేసింది తానేనని అంగీకరించాడు. డబ్బుల విషయంలో దీపతో గొడవ జరిగిందని చెప్పారు. ఈ గొడవలో దీపను సుత్తితో కొట్టి హత్య చేశాడు.
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!