పదో తరగతి పాసైన వారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. రైల్వే లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి కేంద్రం వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి రాయ్పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్పూర్).. అప్రెంటిస్షిప్లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా 1033 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభవార్తే.. తాజాగా కేంద్రప్రభుత్వం ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలున్న ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ఆ నోటిఫికేషన్…