కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ, కూతురిని దుండగులు నరికి చంపిన దుండగులు
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 22,000 మందికి ఇరాన్ న్యాయ అధికారులు క్షమాభిక్ష ప్రకటించారని ఇరాన్ న్యాయశాఖ అధిపతి ఘోలామ్హోస్సేన్ మొహసేని ఎజీ సోమవారం తెలిపారు.